ఏపీలో కరోనా : కొత్తగా 3464 పాజిటివ్ కేసులు, 35 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం ఉదయం 9 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 93,759 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా...
ప్రధాని మోదీ కీలక నిర్ణయం, త్వరలోనే కేంద్ర కేబినెట్ విస్తరణ?
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ (కేబినెట్) విస్తరణపై దృష్టి సారించారు. ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్...
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డులకు సిఫారసు చేయబడిన క్రీడాకారులు వీళ్లే …
జాతీయ క్రీడా పురస్కారాలు-2021 లో భాగంగా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచర్య, ధ్యాన్ చంద్ సహా పలు అవార్డుల కోసం కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ...
ప్రోటీన్ లడ్డులు తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పరిస్థితులపై దర్శకుడు రాజమౌళి అసహనం
ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు. ఎయిర్పోర్ట్ లో వసతులపై శుక్రవారం నాడు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్స్ చేశారు. "లుఫ్తానాసా విమానంలో అర్ధరాత్రి 1...
తెలంగాణలో కొత్తగా 858 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 858 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 2, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,25,237 కి చేరినట్టు రాష్ట్ర...
మహారాష్ట్రలో 24 గంటల్లో 8753 కరోనా కేసులు, 156 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. గతకొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు, మరణాలు సంఖ్యలో తగ్గుదల కొనసాగుతుంది. ఈ క్రమంలో జూలై 2, శుక్రవారం నాడు 8,753 కరోనా కేసులు,...
ఆరంఘర్ నుండి ఎయిర్ పోర్టుకు కలిసే రహదారి వరకు విస్తృతమైన ప్లాంటేషన్ : సీఎస్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం నాడు జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ), జీహెఛ్ఎంసీ అధికారులతో బిఆర్కెఆర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఆరంఘర్(పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వే) నుండి...
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 33.63 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది....
దేశంలో 5 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.01 శాతం
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో జూలై 2, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య...














































