తెలంగాణలో కొత్తగా 993 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 993 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 28, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,21,606 కి చేరినట్టు రాష్ట్ర...
మహారాష్ట్రలో ఒకేరోజులో 6727 కరోనా కేసులు, 101 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం కొత్తగా 6,727 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 60,43,548 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...
నగరంలో కొత్తగా అభివృద్ధి చేసిన లింక్ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన పలు లింక్ రోడ్లను సోమవారం నాడు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. నగరంలో దూరప్రాంతాలను మరింత దగ్గర చేసేలా జీహెచ్ఎంసీ, హైదరాబాద్ రోడ్...
దిశ యాప్ పై అవగాహన కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 29, మంగళవారం నాడు గొల్లపూడిలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, భద్రత కోసం ఏపీ ప్రభుత్వం ‘దిశ యాప్’ ను అందుబాటులోకి తెచ్చిన...
దేశంలో వరుసగా 46వ రోజు కూడా కరోనా కేసుల కంటే రికవరీలు ఎక్కువ నమోదు
దేశంలో రోజువారీ కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. వరుసగా 21 రోజులుగా లక్ష కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా, వరుసగా 46వ రోజు కూడా రోజువారీ పాజిటివ్ కేసులు కంటే...
ఎస్ఎల్బీసీ 29వ సమావేశం,1,86,035.60 కోట్లతో యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి టి.హరీశ్ రావు బ్యాంకర్లను కోరారు. సోమవారం నాడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్...
సీఎం దళిత సాధికారత పథకం: పేద దళిత కుటుంబాల ఖాతాల్లో నేరుగా రూ 10 లక్షలు జమ
స్వీయ ఆర్థిక సాధికారత కోసం దళితుల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవిస్తూ, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ది దారులకు, సీఎం దళిత సాధికారత పథకం ద్వారా ఒక కుటుంబం ఒక యూనిట్ గా, యూనిట్...
పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్
భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. అలాగే పీవీ శత జయంతి ముగింపు ఉత్సవాలను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
టీపీసీసీ ఇకపై టీడీపీ పీసీసీగా మారుతుంది, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్రెడ్డి నియామకంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న...
సీఎం దళిత సాధికారత పథకం: అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ‘సీఎం దళిత సాధికారత పథకం’ విధివిధానాల ఖరారు అంశంపై దళిత ప్రజాప్రతినిధులతో ఆదివారం ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ది...















































