సూర్యాపేటలో కల్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు సూర్యాపేట జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కల్నల్ సంతోష్ బాబు...
తెలంగాణలో కరోనా : కొత్తగా 1556 కరోనా కేసులు, 14 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1556 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూన్ 15, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
భారత్ Vs న్యూజిలాండ్ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ : న్యూజిలాండ్ జట్టు ఇదే…
సౌథాంప్టన్ లోని ది రోజ్ బౌల్ స్టేడియంలో జూన్ 18-22 మధ్య జరిగే ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ జట్టుతో న్యూజిలాండ్ జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
రాష్ట్రాలకు ఇప్పటివరకు 26.69 కోట్లకుపైగా కరోనా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా వ్యాక్సిన్ డోసులు, త్వరలో అందించబోయే డోసులపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటన...
మూడోఏడాది “వైఎస్ఆర్ వాహన మిత్ర” ప్రారంభించిన సీఎం జగన్, వారి ఖాతాల్లో 10 వేలు జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 15, మంగళవారం నాడు మూడో ఏడాది “వైఎస్ఆర్ వాహన మిత్ర” కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా...
దేశంలో కరోనా రికవరీ రేటు 95.64 శాతం, మరణాల రేటు 1.28 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 60,471 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 2,95,70,881 కు చేరుకుంది. గత 75 రోజుల్లో అతి తక్కువు కరోనా కేసులు నమోదవగా,...
రాష్ట్రంలో నేతన్నకు చేయూత పొదుపు పథకం పునఃప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతగా నిలిచిన పొదుపు పథకం "నేతన్నకు చేయూత" కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం నాడు ప్రగతి భవన్...
రాష్ట్రంలో రోజువారీ వర్కర్ల కనీస వేతనం పెంపు
రాష్ట్రంలో రోజువారీ వర్కర్ల కనీస వేతనం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోజువారీ వర్కర్లకు, పార్ట్టైమ్ వర్కర్లకు మరియు కన్సాలిడేటెడ్ పే వర్కర్లకు కనీస వేతనాన్ని 30 శాతం పెంచుతూ...
ఈటల రాజేందర్ కు తప్పిన ప్రమాదం, విమానంలో సాంకేతిక సమస్య
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహా మరికొందరు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈటలతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్,...
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు మంగళవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ముందుగా హైదరాబాద్ నుంచి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. కొండపై...












































