దేశంలో 18 ఏళ్ళు పైబడినవారందరికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ సహా పలు అంశాలపై కీలక ప్రకటన చేశారు. దేశంలో కేంద్రీకృత వ్యాక్సిన్ డ్రైవ్...
ఏపీలో కర్ఫ్యూ జూన్ 20 వరకు పొడిగింపు, సడలింపు సమయం మధ్యాహ్నం 2 వరకు పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మే 5 నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ఫ్యూ విధింపు గడువు జూన్ 10తో ముగియనున్న నేపథ్యంలో కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ...
సీఎం జగన్ కీలక నిర్ణయం, చిన్నపిల్లల కోసం 3 చోట్ల అత్యుత్తమ కేర్ సెంటర్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు కరోనా నియంత్రణ, నివారణ, వాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా మూడో వేవ్పై కీలకంగా చర్చించారు. మూడో వేవ్పై అనాలసిస్,...
జూలై 8న వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు, అన్నిరకాల ఏర్పాట్లు ప్రారంభం
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్ షర్మిల పార్టీ పేరును వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్ టీపీ)...
ఏపీలో కొత్తగా 4872 కరోనా పాజిటివ్ కేసులు, 86 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 64,800 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 4,872 మందికి...
పుట్టినరోజున కలవడంపై అభిమానులకు నందమూరి బాలకృష్ణ విజ్ఞప్తి
ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూన్ 10న తన పుట్టినరోజు సందర్భంగా కలిసేందుకు రావొద్దని ప్రముఖ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన...
తెలంగాణలో కొత్తగా 1933 కరోనా కేసులు, 3527 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1933 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జూన్ 7, సోమవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం (జూన్ 7) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం...
కృష్ణపట్నం ఆనందయ్య కె మందుకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బోగీని ఆనందయ్య తయారుచేస్తున్న మందుల్లో ఒకటైన 'కె' మందుకు ఏపీ హైకోర్టు సోమవారం నాడు అనుమతిచ్చింది. ఆనందయ్య కె మందును నిపుణుల పరిశీలించి, నివేదిక ఇవ్వడంతో కరోనా...
మహారాష్ట్రలో ఒకేరోజులో 10219 కరోనా కేసులు, 154 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉధృతి తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సోమవారం కొత్తగా 10,219 పాజిటివ్ కేసుల నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 58,42,000 కి చేరింది. కరోనాకు చికిత్స పొందుతూ మరో...











































