తెలంగాణలో కొత్తగా 1897 కరోనా కేసులు, 15 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా 1897 కేసులు నమోదవడంతో జూన్ 8, మంగళవారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,95,000 కి చేరినట్టు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం ఉద్ధవ్ థాకరే భేటీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మంగళవారం నాడు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర నుంచి ఢిల్లీ చేరుకున్న సీఎం ఉద్ధవ్ థాకరే 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని...
మహారాష్ట్రలో 24 గంటల్లో 10891 కరోనా కేసులు, 295 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జూన్ 8, మంగళవారం...
దేశంలో కొత్తగా కోలుకున్న 1,82,282 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 94.29 శాతం
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. 63 రోజుల తరవాత దేశంలో లక్ష కంటే తక్కువుగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే వరుసగా 26వ రోజు కూడా రోజువారీ...
హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ రోడ్షో
మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం నాడు తన నియోజకవర్గమైన హుజూరాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి కమలాపూర్ కు వచ్చిన ఈటల రాజేందర్ కు అభిమానులు, కార్యకర్తలు ఘన...
5 సంవత్సరాలలోపు చిన్నారులున్న తల్లులందరికీ కరోనా వ్యాక్సిన్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
కరోనా థర్డ్వేవ్ వస్తే తలెత్తే పరిణామాలు, ప్రభావితమయ్యే వారికోసం తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పిల్లలపై కరోనా థర్డ్ వేవ్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వం కీలక...
గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న అందరికీ ఇళ్లు కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ఫీల్డ్ కాలనీల్లో మౌలిక...
సీఎం వైఎస్ జగన్ కు ఆనందయ్య లేఖ, మందు తయారీ, పంపిణీకి సహకరించాలని విజ్ఞప్తి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన బోగీని ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా సోమవారం నుంచి సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఆనందయ్య...
మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం?
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో నేటి (జూన్ 8, మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు,...
18 ఏళ్లు పైబడినవారికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్, ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై కృతజ్ఞతలు
దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఇవ్వాలని నిర్ణయించడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ...













































