జూన్ 13న ఈటల రాజేందర్ బీజేపీలో చేరే అవకాశం?
మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో...
దేశంలో 14 లక్షలకుపైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 93.94 శాతం
దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,00,636 కరోనా కేసులు నమోదవడంతో జూన్ 7, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,89,09,975 చేరుకుంది....
జూన్ 9న రాష్ట్రంలో 19 డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోస్టిక్ సెంటర్లను) ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముందుగా...
పలు జిల్లాల్లో కరోనా పరిస్థితులపై కలెక్టర్లలతో సీఎస్ టెలీకాన్ఫరెన్స్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాల్లో కరోనా పరిస్థితులు,...
తెలంగాణలో కరోనా వ్యాక్సినేషన్ : 66,95,297 వ్యాక్సిన్ డోసుల పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా జూన్ 6, ఆదివారం రాత్రి 10 గంటల వరకు లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 66,95,297 చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు (జూన్ 7, సోమవారం) సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని ప్రధానిమంత్రి కార్యాలయం ట్వీట్ చేసి వెల్లడించింది. “ఈ రోజు సాయంత్రం 5...
ఐఎఫ్ఎస్సీ కోడ్ మార్పులపై ఆందోళన వద్దు, జూన్ 15 నుండి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు
రాష్ట్రంలో జూన్ 15 నుంచి 25వ తేదీ లోపల రైతుబంధు పంటసాయం కింద ప్రభుత్వం అందించే ఆర్ధిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు ఇచ్చిన సంగతి...
జూన్ 8న తెలంగాణ కేబినెట్ భేటీ, లాక్డౌన్ పొడిగింపుపై నిర్ణయం?
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో జూన్ 8, మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం...
మహారాష్ట్రలో కరోనా: కొత్తగా 12557 పాజిటివ్ కేసులు, 233 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 6, ఆదివారం నాడు 12557 కరోనా కేసులు, 233 మరణాలు...
ఏపీలో 83,690 కరోనా పరీక్షలు నిర్వహించగా 8976 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. జూన్ 6, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17,58,339 కు చేరుకుంది. గత 24...














































