దేశంలో లక్షకుపైగా కరోనా యాక్టీవ్ కేసులు ఉన్న రాష్ట్రాలు ఇవే…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. జూన్ 6, ఆదివారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కేసుల సంఖ్య 2,88,09,339 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,46,759...
తెలంగాణలో కొత్తగా 1436 కరోనా కేసులు నమోదు, రికవరీ శాతం 94.85 శాతం
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 1436 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జూన్ 6, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య...
గత 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతుంది. వరుసగా 24 రోజూ కూడా కొత్త కేసుల కంటే రికవరీలు ఎక్కువుగా నమోదయ్యాయి. అయితే కరోనా మరణాలు పెద్ద...
ఎందరికో స్ఫూర్తిని ఇవ్వాలి నీవు – డా.జాన్ వెస్లీ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
మే నెలలో రూ.1,02,709 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదు
దేశంలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు వరుసగా ఎనిమిదో నెలలో కూడా లక్ష కోట్లు దాటాయి. మే నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1,02,709 కోట్లుగా నమోదయినట్టుగా అధికారులు ప్రకటించారు. గత ఏడాది...
నిలోఫర్ ఆసుపత్రిని సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం నాడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేష్ రెడ్డిలతో...
ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడానికి పవర్ ఫుల్ టెక్నీక్
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
19 ప్రభుత్వ ఆసుపత్రుల్లో జూన్ 7న డయాగ్నోసిస్ సెంటర్లు ప్రారంభం: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని ప్రధాన ప్రభుత్వ దవాఖానాల్లో 19 వైద్య పరీక్ష కేంద్రాలను (డయాగ్నోసిస్ సెంటర్లను) జూన్ 7న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
మహబూబ్ నగర్, నిజామాబాద్,...
ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు స్పందన
మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు మంత్రి హరీశ్ రావు కూడా పార్టీలో అవమానం ఎదుర్కొన్నారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలపై...
అభిమానులకు థాంక్స్ చెప్పిన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో పెద్దఎత్తున సహాయకార్యక్రమాలు చేపడుతున్న అభిమానులకు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ, అభిమానుల సేవ కార్యక్రమాలకు సంబంధించిన ఓ...














































