కొత్త ఐటీ నిబంధనలు పాటించడంపై ట్విట్టర్ కు కేంద్రం ఫైనల్ నోటీసులు జారీ
దేశంలో సోషల్ మీడియాకు సంబంధించి వినియోగదారుల పారదర్శకత, జవాబుదారీతనం, హక్కుల గురించి ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్ 2021...
ఏపీలో కొత్తగా 10373 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని పాజిటివ్ కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 88,441 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 10373 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. తూర్పుగోదావరి, చిత్తూరు,...
మెల్ బోర్న్ సిటీలో హెలికాఫ్టర్ రైడ్ : కౌశల్
ప్రముఖ నటుడు, మోడల్, యాడ్ ఫిల్మ్స్ డైరెక్టర్, బిగ్బాస్ 2 విజేత కౌశల్ తన యూట్యూబ్ ఛానెల్ “KAUSHAL MANDA’S LOOKS TV” ద్వారా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలు అందిస్తున్నారు....
కలెక్టరేట్ కాంప్లెక్సులు, ధరణి, మెడికల్ కాలేజీల భూకేటాయింపుపై కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కుమార్ శనివారం నాడు జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కలెక్టరేట్ కాంప్లెక్సెస్ నిర్మాణాల పూర్తి,...
తెలంగాణలో కొత్తగా 2070 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో మరో 2070 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూన్ 5, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,89,734 కి చేరినట్టు రాష్ట్ర...
మహారాష్ట్రలో 24 గంటల్లో 13659 కరోనా కేసులు, 300 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీగా నమోదయ్యే కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ, మరణాలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జూన్ 5, శనివారం...
కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టాక ఇంటర్, పదో తరగతి పరీక్షల నిర్వహణ : మంత్రి సురేష్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో...
దేశంలో కరోనా రికవరీ రేటు 93.38 శాతం, మరణాల రేటు 1.20 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 1,20,529 కరోనా పాజిటివ్ కేసులు, 3380 మరణాలు నమోదవడంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 2,86,94,879 కు చేరుకోగా, మరణాల సంఖ్య 3,44,082 కి పెరిగింది....
తెలంగాణలో రేషన్ కార్డుదారులకు 15 కిలోల ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు జూన్ 5, శనివారం నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రేషన్ షాపులు తెరచిఉంచనుండగా, జూన్...
అడ్ హక్ అధికార ప్రతినిధులను నియమించిన వైఎస్ షర్మిల
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ జయంతి అయిన జులై 8వ తేదీన కొత్త పార్టీ పేరు, జెండా,...














































