హనుమంతుడి జన్మస్థానం తిరుమలలోని అంజనాద్రే, టీటీడీ ప్రకటన
హనుమంతుడి జన్మస్థానంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బుధవారం నాడు శ్రీరామనవమి సందర్భంగా అధికారిక ప్రకటన చేసింది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుని జన్మస్థలం అని ప్రకటించారు. జాతీయ సంస్కృత వర్సిటీ వైఎస్ చాన్స్లర్...
ఆక్సిజన్ ట్యాంక్ లీకేజ్ : సరఫరా నిలిచిపోవడంతో 22 మంది మృతి
దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరా విషయంలో పలు రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి మహరాష్ట్ర రాష్ట్రంలో బుధవారం నాడు ఘోరప్రమాదం చోటుచేసుకుంది....
ఎంఎస్ ధోని తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్, ఆసుపత్రిలో చికిత్స
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతుంది. రోజువారిగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు, వారి కుటుంబసభ్యులు కూడా కరోనాబారిన పడుతున్నారు. తాజాగా భారత్ క్రికెట్...
భద్రాద్రిలో రాములవారి కల్యాణమహోత్సవం, పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలను నిరాండంబరంగా నిర్వహించనున్నామని, భక్తులను అనుమతించడం లేదని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రకటించించిన సంగతి తెలిసిందే. శ్రీరామనవమి సందర్భంగా బుధవారం ఉదయం భద్రాచలం...
తెలంగాణలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు: కొత్తగా 6542 మందికి పాజిటివ్, 20 మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 6542 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఏప్రిల్ 20, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా...
రాష్ట్రప్రజలకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి నాడు ప్రతిఏటా వైభవోపేతంగా జరిగే శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కరోనా...
ఏపీలో కొత్తగా 8987 కరోనా కేసులు, 4 జిల్లాల్లో 1000కి పైగా కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 37,922 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 8987 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. నెల్లూరు, శ్రీకాకుళం,...
ఐసీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు
దేశంలో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు పరీక్షలను రద్దు చేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలు సహా సీబీఎస్ఈ 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేశాయి. ఈ...
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనాబారిన పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీకి...
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ: హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో స్వల్ప మార్పులు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాత్రి 9.00 గంటల నుండి ఉదయం 5.00 గంటల వరకు నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుంచి మే...













































