ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారుకు ప్రమాదం
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కారు అసెంబ్లీ ఆవరణలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో వాణి దేవి కారులో లేరు. గురువారం ఉదయం అసెంబ్లీకి చేరుకున్న అనంతరం ఆమె లోపలకి వెళ్లగా,...
తెలంగాణకు నీటిపారుదల శాఖ లైఫ్ లైన్ గా మారింది: సీఎం కేసీఆర్
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ పంట పొలాలకు నిరంతరం సాగునీరు ప్రవహిస్తున్నందున, సాగునీటి వ్యవస్థలను పటిష్టపరుచుకోవాలని, ఇందుకు ఇరిగేషన్ శాఖ ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ - అమలు మరియు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 493 కరోనా కేసులు, 157 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 493 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 24, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,791 కి...
దేశంలో 18 రాష్ట్రాల్లో కొత్తరకం కరోనా, ఓ డబుల్ మ్యూటెంట్ వేరియంట్ గుర్తింపు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్స్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్థాపించిన...
ఏపీలో 24 గంటల్లో 35066 కరోనా పరీక్షలు నిర్వహించగా 585 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 585 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 24, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల...
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో...
ఒకేరోజులో 31855 కరోనా పాజిటివ్ కేసులు, 95 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు 25 వేలకు పైగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసుల నమోదులో...
తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా, త్వరలో రీషెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో కరోనావ్యాప్తి నేపథ్యంలో వైద్య కళాశాలలు మినహా విద్యాసంస్థలన్నింటినీ మార్చి 24, బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల పరీక్షల విషయంలో మరో కీలక...
తెలంగాణలో థియేటర్లను మూసివేయడం లేదు, పుకార్లను నమ్మొద్దు : మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లను మూసివేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో థియేటర్ల మూసివేతపై రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా స్పష్టత ఇచ్చారు....
క్రైమ్ అండ్ పనిష్మెంట్ జోనర్ సినిమాలపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 71 వ పాఠంలో క్రైమ్ అండ్...














































