గ్రేటర్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 49 మందికి నేరచరిత్ర
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల బరిలో మొత్తం 150 డివిజన్లకు గానూ 1122 మంది అభ్యర్థులు పోటీలో నిలిచినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
వచ్చేప్పుడు వరద సాయంగా రూ.1350 కోట్లు తీసుకువస్తున్నారని ఆశిస్తున్నా: మంత్రి కేటిఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కీలక నేతలు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీనుంచి రాష్ట్రస్థాయి నాయకులే కాకుండా పలువురు జాతీయ నాయకులు కూడా ప్రచారంలో పాల్గొనేందుకు...
ఒకేరోజులో 6224 కరోనా కేసులు, 109 మరణాలు నమోదు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా మళ్ళీ పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. నవంబర్ 24, మంగళవారం నాడు కూడా 6224 కరోనా కేసులు,...
దేశంలో 92 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. బుధవారం ఉదయానికి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 92 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 44,376 కరోనా కేసులు, 481 మరణాలు నమోదయ్యాయి....
తీవ్రంగా దూసుకొస్తున్న నివర్ తుఫాన్, తమిళనాడు సహా ఏపీలో భారీ వర్షాలు
నివర్ తుఫాన్ తీవ్రంగా దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉండే తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ ప్రభుత్వాల యంత్రాంగాలు అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నాయి. మరికొద్ది గంటల్లో నివర్ అతి తీవ్ర తుపాన్గా...
జీహెచ్ఎంసీ ప్రచారానికి బీజేపీ జాతీయ నేతలు, నేడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రచారం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన రాజకీయపార్టీలైన టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల కీలక నేతలు ప్రచారబరిలోకి దిగడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో నగరంలో రాజకీయ...
గ్రేటర్ పోరు: రోడ్ షోలతో ప్రచారంలో దూసుకెళ్తున్న మంత్రి కేటిఆర్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. ముఖ్యంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గత ఆరేళ్ళ సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 993 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం నాడు 47,593 శాంపిల్స్ పరీక్షించగా, 993 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,66,042 కి చేరింది....
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కన్నుమూత
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ అహ్మద్ పటేల్ కన్నుమూశారు. ఆయన వయసు 71 సంవత్సరాలు. అక్టోబర్ 1 న అహ్మద్ పటేల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా...
కాంగ్రెస్ మేనిఫెస్టో: 30,000 లీటర్ల వరకు ఉచితంగా మంచినీటి సరఫరా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్లో జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కార్యక్రమం జరిగింది....














































