స్కూళ్ళు, కాలేజీలు తెరవడానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు – కేంద్ర హోమ్ శాఖ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మే 31 వ తేదీవరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ సమయంలో పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు/కోచింగ్ సెంటర్లు తెరవడానికి ఎలాంటి...
కరోనా లాక్డౌన్: ఎస్బీఐ పని వేళల్లో ఎలాంటి మార్పులేదు
కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ దృష్ట్యా దేశవ్యాప్తంగా ఎస్బీఐ బ్రాంచులు ఇకపై ఉదయం 11.30 గంటల నుంచి తెరుచుకుంటాయని, ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)...
భారత్లో లక్షా యాభై వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. దీంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మే 27, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,51,767...
ఏపీలో కొత్తగా 68 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మే 27, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2787 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
టీడీపీ డిజిటల్ మహానాడు -2020, జూమ్ యాప్ ద్వారా పాల్గొనాలని చంద్రబాబు పిలుపు
ప్రతి సంవత్సరం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రెండు, మూడు రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని టీడీపీ పార్టీ అత్యంత కోలాహలంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కరోనా వ్యాప్తి...
ఏపీ ఉద్యోగుల కోసం ప్రత్యేక బస్సులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్డౌన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు కొంతమంది హైదరాబాద్లోనే ఉండిపోయారు. రెండు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలులో సడలింపులు ఇచ్చిన ఇచ్చిన నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న 400...
నేడే సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం, లాక్డౌన్ కొనసాగింపుపై కీలక చర్చ?
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, రాత్రిపూట కర్ఫ్యూ తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈ రోజు (మే 27, బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు...
సీఎం కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి హరీష్ రావు
మే 29, శుక్రవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ఆర్ధిక...
49 మందికి నోటీసుల జారీచేసిన ఏపీ హైకోర్టు
వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 49 మందికి నోటీసుల జారీ చేసింది. ఇటీవల డాక్టర్ సుధాకర్ కేసుతో సహా పలు ఇతర అంశాల తీర్పులపై కొంతమంది న్యాయమూర్తులను ఉద్దేశపూర్వకంగా కించపరిచారంటూ లక్ష్మీనారాయణ...
తెలంగాణలో కొత్తగా 71 కరోనా కేసులు నమోదు, 57 కి చేరిన మరణాలు
తెలంగాణ రాష్ట్రంలో మే 26, మంగళవారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1991 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా జీహెఛ్ఎంసీ ఏరియాలో 38 మందికి,...
















































