మే 29 న కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
మే 29, శుక్రవారం ఉదయం 11.30 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామీ పాల్గొని ఆశీర్వచనం ఇస్తారని పేర్కొన్నారు....
కేంద్ర ప్రభుత్వాన్ని 1000 వెంటిలేటర్ లు కావాలని కోరాం – మంత్రి ఈటల రాజేందర్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి, చికిత్స అందించడానికి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారికి ఊపిరి...
ఎంసెట్, ఐసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో నిర్వ హించాల్సిన వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును మరోసారి పొడిగిస్తునట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ముందుగా మే 15వ తేదీవరకు, ఆ తర్వాత మే...
యండమూరి వీరేంద్రనాథ్ చెప్పిన “నలుగురు భార్యల” కథ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో "నలుగురు భార్యల" కథ గురించి వివరించారు. అందం, ఆరోగ్యాన్ని మొదటి భార్యగా, డబ్బును రెండో భార్యగా, పేరు ప్రఖ్యాతలు, ఆస్తిని మూడో భార్యగా,...
ఏపీలో వస్త్ర దుకాణాలకు అనుమతి, కానీ ట్రయల్ రూమ్స్ మూసేయాలని ఆదేశాలు
దేశవ్యాప్తంగా మే 31 వ తేదీ వరకు విధించిన నాలుగో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే...
రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం – మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముస్తాబాద్లో...
వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎల్.జి.పాలిమర్స్
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైన సంగతి...
ఏపీలో అర్చకులు, పాస్టర్లు, మౌజమ్లకు రూ.5 వేలు ఆర్థిక సాయం, సీఎం జగన్ నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు సహా ఇతర కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న...
ఏపీలో దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం, ఎయిర్పోర్ట్లలో ప్రత్యేక ఏర్పాట్లు
మే 25, సోమవారం నుంచి దేశంలో పలు రాష్ట్రాల మధ్య విమాన రాకపోకలు మొదలయిన సంగతి తెలిసిందే. కాగా ఏపీలో దేశీయ విమాన సర్వీసులు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. లాక్డౌన్ కారణంగా...
ఏపీలో కొత్తగా 48 మందికి కరోనా పాజిటివ్, 57 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మే 26, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2719 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...















































