ఆ రాష్ట్రంలో జూన్ 30 వరకు లాక్డౌన్ కొనసాగింపు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మే 26, మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,45,380 కు పెరిగిందని...
రేపే సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం, లాక్డౌన్ పై కీలక నిర్ణయం?
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, రాత్రిపూట కర్ఫ్యూ తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మే 27, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్...
పవన్ కళ్యాణ్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్తో మే 25, సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యాలయంలో ఇరువురూ సమావేశమయ్యారు....
టీటీడీ ఆస్తుల విక్రయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు – ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తుల విక్రయాలపై ప్రతిపక్ష పార్టీల నుంచి పెద్ద స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ రోజు మీడియాతో మాట్లాడారు. టీటీడీ భూముల...
ఏఎన్నార్ గొప్పతనం గురించి వివరించిన బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “నిర్మోహమాటంగా ఎలా ఉండాలి” అనే అంశం గురించి వివరించారు. అలాగే తెలుగు సినిమా దిగ్గజ నటుడు, నట సామ్రాట్...
వరంగల్ తొమ్మిది హత్యల కేసులో సంచలన విషయాలు, మిస్టరీ ఛేదించిన పోలీసులు
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసును వరంగల్ పోలీసులు ఆరు బృందాలను రంగంలోకి...
విమానాల్లో ఏపీకి వస్తున్నారా? ఈ గైడ్ లైన్స్ పాటించడం తప్పనిసరి
దేశీయ విమాన సేవలు ప్రారంభం అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోకి వచ్చే విమాన ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి కేంద్రం సూచనల అనుగుణంగా...
ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం, “మన పాలన- మీ సూచన” సదస్సులో సీఎం జగన్
గత ఏడాది కాలంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు...
టీటీడీ భూముల అమ్మకం నిర్ణయంపై పవన్ కళ్యాణ్ స్పందన
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తుల విక్రయాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. "దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఆస్తులు సమర్పించుకున్నారు. భక్తితో...
హైదరాబాద్ కు విమానాల రాక ప్రారంభం, కరోనా లక్షణాలు లేకుంటే క్వారంటైన్ లేదు…
దేశంలో ఈ రోజు నుంచి (మే 25, సోమవారం) నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో కూడా దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమవడంతో...














































