కరోనా కేసుల్లో చైనాను దాటిన భారత్ : 85,940 కేసులు, 2752 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3970 కరోనా పాజిటివ్ కేసులు, 103 కరోనా మరణాలు నమోదయ్యాయి. మే...
హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన ప్రత్యేక బస్సులు వాయిదా
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించడం వలన వివిధ రాష్ట్రాల్లో ఉండిపోయిన ప్రజలను ఏపీకి తీసుకు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా హైదరాబాద్...
తెలంగాణలో కొత్త మినహాయింపులు, ఇవాళ నుంచి తెరిచే షాపులు ఇవే…
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై మే 15, శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు....
కేంద్రం మార్గదర్శకాలు పరిశీలించాక రాష్ట్రంలో లాక్డౌన్ పై వ్యూహం – సీఎం కేసీఆర్
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై మే 15, శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు....
ఏపీఎస్ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. మే 15, శుక్రవారం నుంచి ఉద్యోగులను హాజరుకావొద్దంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారి స్థానంలో...
ఎంసెట్, ఐసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు మరోసారి పెంపు
తెలంగాణ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించాల్సిన అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును మరోసారి పొడిగిస్తునట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది....
బెర్ముడా ట్రయాంగిల్ రహస్యంపై విశ్లేషణ
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
సనత్నగర్ నియోజకవర్గంలో మంత్రి తలసాని విస్తృత పర్యటన
సనత్నగర్ నియోజకవర్గంలో మే 15, శుక్రవారం నాడు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి అర్వింద్కుమార్, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్...
గోదావరి నదీ జలాల వినియోగంపై మే 17న సీఎం కేసీఆర్ సమావేశం
ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను వినియోగించే ప్రణాళిక రూపొందించేందుకు మే 17న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుంది. గోదావరి ప్రాజెక్టలు పరివాహక ప్రాంతాల మంత్రులు, అధికారులతో జరిగే...
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” – దేశంలో ఎక్కడైనా రైతులు పంట అమ్ముకునేలా చట్టం
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...















































