“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” – ఆపరేషన్ గ్రీన్ కిందకు కూరగాయలు, పండ్ల సరఫరా
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
భారత్ కు ప్రపంచ బ్యాంకు సుమారు రూ.7500 కోట్ల భారీ సాయం
భారత్ లో కోవిడ్ -19(కరోనా వైరస్) సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు భారీ సాయం ప్రకటించింది. సామాజిక భద్రతా ప్యాకేజి కింద ప్రపంచ బ్యాంకు భారత్ కు ఒక బిలియన్ డాలర్లు (సుమారు...
ఏపీలో వాయిదాపడిన ఇంటర్ పరీక్షలు జూన్ 3 న నిర్వహణ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరానికి సంబంధించి మార్చ్ 23న జరగాల్సిన రెండు పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
అమరావతి కోసం రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర -చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ, మూడు రాజధానుల ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు 150 రోజుకి చేరుకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో లాక్డౌన్...
పెద్ద సంఖ్యలో కరోనా కేసులు, ఆ రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపుకే మొగ్గు
భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 27,524 పాజిటివ్ కేసులు నమోదవగా వీరిలో 6059 మంది కోలుకున్నారు, 1019 మంది...
వైఎస్ఆర్ రైతు భరోసా ప్రారంభం, రైతుల ఖాతాల్లోకి నగదు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్’ పథకాన్ని ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ఈ కార్యక్రమాన్నీ...
నేడు ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమను సందర్శించనున్న ఏన్టీటీ కమిటీ ఛైర్మన్
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన ఇటీవల భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై...
ఏపీలో కొత్తగా మరో 57 మందికి కరోనా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. మే 15, శుక్రవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2157 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
భారత్ లో కొత్తగా 3,967 మందికి కరోనా నిర్ధారణ, మొత్తం కేసులు 81,970
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3,967 కరోనా పాజిటివ్ కేసులు, 100 కరోనా మరణాలు నమోదయ్యాయి. మే...
కరోనా లాక్డౌన్: వలస కార్మికులపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
లాక్డౌన్ కారణంగా పలు రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరవేసేందుకు రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో చిక్కుకున్న వలస కూలీలు,...















































