కరోనా లాక్డౌన్: సడలింపులపై మరోసారి ఆదేశాలు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
దేశవ్యాప్తంగా మూడోవిడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మే 14 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయగా, తాజాగా...
ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి – పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఆదేశాలు జారీ అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన పార్టీ తరపున...
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్”: మరో 6 విమానాశ్రయాలు వేలానికి సిద్ధం
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆర్ధిక ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా...
మెడ మరియు భుజం నొప్పి నివారణకు చేయాల్సిన యోగాసనాలు
వావ్ లైఫ్స్టైల్ యూట్యూబ్ ఛానెల్లో హోమ్ ప్రాజెక్ట్స్, హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, గార్డెనింగ్, యోగా, మెడిటేషన్ టిప్స్, అవుట్ డోర్ లివింగ్, ల్యాండ్ స్కేపింగ్ వంటి అనేక విషయాలకు సంబంధించిన వివరాలను...
భారత్ కు అమెరికా వెంటిలేటర్ల విరాళం, ప్రధాని మోదీ స్పందన
కోవిడ్-19(కరోనా వైరస్) సంక్షోభం నేపథ్యంలో భారత్ కు వెంటిలేటర్లను విరాళంగా అందిస్తామని అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. " భారతదేశంలోని మా స్నేహితులకు వెంటిలేటర్లను...
కరోనాపై పోరు: సీఎం రిలీఫ్ ఫండ్ కు తెలంగాణ కాటన్ మిల్లర్స్ విరాళం
కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు, అన్ని వర్గాల నుంచి...
కరోనా క్వారెంటైన్ కేంద్రంగా వాంఖడే స్టేడియం?
భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 29,100 పాజిటివ్ కేసులు నమోదవగా వీరిలో 6,564 మంది కోలుకున్నారు, 1068 మంది...
యూపీలో 24 మంది వలస కూలీల మృతి, ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
ఉత్తర్ప్రదేశ్లో రాష్ట్రంలోని ఔరయ వద్ద మే 16, శనివారం నాడు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజస్థాన్ నుంచి వలస కూలీలతో ఉత్తరప్రదేశ్కు వెళ్తున్న ట్రక్కు ఔరయ వద్ద మరో ట్రక్కును...
ఏపీలో నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ నేటి నుంచే
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. మార్చ్ 24 తర్వాత లాక్డౌన్ మొదలయ్యాక ఇప్పటికే మూడు...
ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 16, శనివారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2205 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...













































