సర్పంచులతో ప్రధాని మోదీ వీడియోకాన్ఫరెన్స్, కీలక సూచనలు
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన సర్పంచులతో ప్రధాని నరేంద్రమోదీ ఏప్రిల్ 24, శుక్రవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ-గ్రామస్వరాజ్ పోర్టల్, మొబైల్ యాప్...
రైతు సమస్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉపవాస దీక్ష
నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉపవాస దీక్ష చేపట్టారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రాష్ట్రంలో రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో...
ఏపీలో ఆ నాలుగు జిల్లాల్లోనే కరోనా కేసులు ఎక్కువ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 893 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అయితే నమోదైన 893 కరోనా కేసుల్లో అత్యధికంగా నాలుగు జిల్లాల్లోనే ఉన్నాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన...
అద్దె వసూళ్లపై వేధిస్తే కఠిన చర్యలు, తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు
లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో మార్చి, ఏప్రిల్, మే నెలలకు ఇంటి కిరాయిదారులను యజమానులు ఇబ్బంది పెట్టొద్దని, ఆ తర్వాత వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం ఇవ్వాలి, మరియు వడ్డీ వసూలు చేయకూడదని తెలంగాణ...
శ్రీకాళహస్తి రెడ్ జోన్ లోకి … పూర్తిస్థాయి లాక్డౌన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఇప్పటికే 73 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో శ్రీకాళహస్తి పట్టణంలోనే అత్యధిక కేసులు నమోదు కావడంతో పట్టణం మొత్తాన్ని రెడ్ జోన్ పరిధిలోకి తెచ్చారు. కరోనా...
కరోనా నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగించింది. దేశ ఆర్ధిక వ్యవస్థపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ...
లాక్డౌన్ లో మరికొన్ని మినహాయింపులు, కేంద్రం ప్రకటన
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఏప్రిల్ 20...
లాక్డౌన్ పూర్తయ్యాక నా వాహనంలో మధ్యప్రదేశ్ పంపిస్తా.. గర్భిణికి హరీష్ రావు భరోసా
సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందుతున్న రాష్ట్రేతర వలస కుటుంబీకులను ఏప్రిల్ 23, గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా లాక్డౌన్...
కరోనా: దేశంలో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. హైదరాబాద్...
కరోనాపై పోరుకు తమిళ స్టార్ హీరో విజయ్ భారీ విరాళం
ప్రముఖ సినీనటుడు, తమిళ స్టార్ విజయ్ కరోనాపై పోరుకు రూ.1.30 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటుగా వివిధ రాష్ట్రాల సీఎంల రిలీఫ్ ఫండ్లకు అందిస్తున్నట్టు ప్రకటించారు....














































