దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ పొడిగింపు – ప్రధాని మోదీ
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ముందుగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు విధించిన...
ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలి – ఏపీ ఎస్ఈసీ జస్టిస్ కనగరాజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎలక్షన్ కమిషనర్ గా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కనగ రాజ్ ఏప్రిల్ 11 న బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఆయన రాష్ట్ర...
కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీకి మరో లేఖ రాసిన సోనియా గాంధీ
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా ప్రభావం చూపుతుంది. దేశంలో ఇప్పటికే 9352 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 324 మంది మరణించారు. కరోనా నియంత్రణ చర్యల్లో...
కరోనాకు వ్యాక్సిన్ వచ్చేవరకూ ముప్పు ఉండే అవకాశం – ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) పలు దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కరోనా వ్యాప్తి చెందిన అన్ని దేశాల్లో కలిపి 1.8 మిలియన్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 113,000 మందికి...
కరోనా నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు...
బీవీ పట్టాభిరామ్ లైవ్ సెషన్ – “చేంజ్ మేనేజ్ మెంట్” అంశంఫై విశ్లేషణ
కోవిడ్-19(కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఏప్రిల్ 10, శుక్రవారం నాడు లైవ్...
రేపు ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14, మంగళవారంతో ఈ లాక్డౌన్ గడువు ముగియనుండటంతో ప్రధానమంత్రి...
నిమ్మగడ్డ రమేష్కుమార్ తొలగింపు పిటిషన్లపై విచారణ వాయిదా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనల్లో మార్పులు చేస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్, జీవోలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్కుమార్ తొలగింపు, అందుకు జారీ చేసిన...
భారత్ లో 9000కు పైగా కరోనా కేసులు, 308 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19 (కరోనా వైరస్) మరింతగా విస్తరిస్తుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్ 13, సోమవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...
ఏపీలో 16 కోట్ల మాస్కులు పంపిణీకి సీఎం జగన్ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణ...













































