కోవిడ్-2019: చైనాలో ఒక్కరోజే 242 మంది మృతి
చైనా దేశంలో కోవిడ్-2019( కరోనా వైరస్) రోజురోజుకి విజృంభిస్తుంది. ఈ వైరస్ వలన ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతూ పోతుంది. ఫిబ్రవరి 12, బుధవారం నాడు ఒక్కరోజే హుబెయ్ ప్రావిన్సులో 242 మంది...
నేడు సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఫిబ్రవరి 13, గురువారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కాళేశ్వరం వెళ్లి ముక్తేశ్వరస్వామిని దర్శించుకుని, మేడిగడ్డపై నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ పరిశీలించనున్నారు. లక్ష్మీ బ్యారేజ్ తో పాటుగా...
హఫీజ్ సయీద్ కు 11 సంవత్సరాలు జైలు శిక్ష
నవంబర్ 26, 2008 నాడు ముంబయిలో జరిగిన పేలుళ్లకు ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ కోర్టు 11 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఉగ్రవాదులకు ఆర్ధిక సహాయం చేశాడనే...
సుగాలి ప్రీతికి న్యాయం జరగకుంటే నిరాహార దీక్ష చేస్తా – పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 12, బుధవారం నాడు కర్నూలులో పర్యటిస్తున్నారు. విద్యార్థిని సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్యఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మధ్యాహ్నం 3 గంటల నుంచి...
వంటగ్యాస్ ధర భారీగా పెంపు
ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే గ్యాస్ మార్కెటింగ్ సంస్థలు ఫిబ్రవరి 12, బుధవారం నుంచి సబ్సిడీయేతర వంట గ్యాస్ సిలిండర్ల ధరలను సిలిండర్కు రూ 144 నుంచి రూ.149 వరకు పెంచాయి. అన్ని మెట్రో...
నేటి నుంచి మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం
తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం జాతరకు భక్తజనం పోటెత్తిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మేడారం జాతర అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఫిబ్రవరి 12, బుధవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను దాదాపు...
కోవిడ్-2019 నిరోధక టీకా కోసం 18 నెలల సమయం పట్టే అవకాశం
చైనా దేశాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విజృంభిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో ఏంతో మంది ఈ వైరస్ వలన ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ...
ఫిబ్రవరి 16న ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. ఫిబ్రవరి 16, ఆదివారం నాడు...
త్వరలో ప్రజాచైతన్య యాత్ర చేయనున్న చంద్రబాబు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో రాష్ట్రంలో ప్రజాచైతన్య యాత్ర చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ప్రజాచైతన్య యాత్ర పేరుతో బస్సు యాత్ర చేపట్టేందుకు చంద్రబాబు...















































