నేడు ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిబ్రవరి 12, బుధవారం నాడు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ(మూడు రాజధానుల నిర్ణయం),...
వన్డే సిరీస్ ఓటమిపై కోహ్లీ స్పందన
న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 3-0తో భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్ ను 5-0 తో గెలుచుకున్న భారత్ వెనువెంటనే వన్డే సిరీస్ లో పరాభవం ఎదుర్కోవడంతో...
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం, ప్రజల విజయమన్న కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘనవిజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ 63 స్థానాల్లో...
భారత్ పై వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్
మౌంట్ మాంగనుయ్ సిటీలో బే ఓవల్ వేదికగా ఫిబ్రవరి 11, మంగళవారం నాడు భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టు ఘనవిజయం సాధించింది....
ఏపీ ఎంసెట్-2020 షెడ్యూల్ ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్-2020 నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ సంవత్సరం ఎంసెట్ పరీక్షను నిర్వహించే జెఎన్టియూ-కాకినాడ ముఖ్యమైన తేదీలను ప్రకటించింది. ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ విడుదలతో ఎంసెట్ పరీక్ష ప్రక్రియ మొదలు కానుంది....
గాంధీ ఆసుపత్రి దగ్గర డాక్టర్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి దగ్గర డాక్టర్ వసంత్కుమార్ ఈ రోజు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. కరోనా వైరస్ వ్యాప్తిపై తప్పుడు సమాచారం ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొవడంతో రెండ్రోజుల క్రితం...
దిశా పథకం అమలుకై నిధుల ఖర్చుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణకోసం దిశా పేరుతో ప్రత్యేక చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 9న రాజమహేంద్రవరంలో తోలి దిశ పోలీస్స్టేషన్...
ఫిబ్రవరి 24,25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 24,25 తేదీల్లో డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించనున్నట్లు ఫిబ్రవరి 10, సోమవారం నాడు వైట్హౌస్ అధికారికంగా ప్రకటించింది. డోనాల్డ్ ట్రంప్, ఆయన...
రేపు కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించనున్న పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 12న కర్నూలులో పర్యటించనున్నారు. విద్యార్థి సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్యఘటనకు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ, 12వ తేదీన కర్నూలులో ర్యాలీ చేపట్టి, బహిరంగ...
తెలంగాణ సమాచార హక్కుచట్టం కమిషనర్ల నియామకం
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఐదుగురు సమాచార హక్కుచట్టం కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 10, సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కట్టా...














































