ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 6, బుధవారం నాడు ప్రగతి భవన్ లో ఆర్టీసీ సమ్మెపై ఉన్నతాధికారులతో మరో సారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు ప్రభుత్వం...
టీటీడీ ఆగమ సలహా మండలి సభ్యునిగా రమణ దీక్షితులు నియామకం
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆగమ సలహా మండలి సభ్యునిగా ఏవీ రమణ దీక్షితులు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకనుగుణంగా టీటీడీ తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకుంది. ఈ మేరకు నవంబర్...
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ఇంగ్లీషు మీడియం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 5, మంగళవారం నాడు వైద్య, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు, ఆస్పత్రుల్లో నిర్వహించబోయే నాడు–నేడు కార్యక్రమంపై చర్చించారు. ఈ సమీక్షలో విద్యాశాఖకు...
పీవీ సింధుకు మరో షాక్, చైనా ఓపెన్ తొలి రౌండ్లోనే ఓటమి
మహిళా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం పతకం గెలుచుకున్న పూసర్ల వెంకట (పీవీ) సింధుకు మరోసారి చుక్కెదురైంది. నవంబర్ 5, మంగళవారం నాడు మొదలైన చైనా ఓపెన్ వరల్డ్ టూర్...
రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయం – పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 5, మంగళవారం నాడు విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలు, జిల్లా నియోజకవర్గాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ
ప్రధాని నరేంద్ర మోదీకి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఒడిశా రాష్ట్రంలో గల తాల్చేరులోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్కు కేటాయించాలని ఈ లేఖలో సీఎం...
అసలు ఎందుకు ఈ జీవితం – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు....
శశికళకు మరో షాక్, 1,600 కోట్ల ఆస్తుల జప్తు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకే నేత శశికళకు మరో షాక్ తగిలింది. శశికళకు చెందిన 1,600 కోట్ల రూపాయలు విలువజేసే ఆస్తులను ఐటీ అధికారులు నవంబర్ 5, మంగళవారం నాడు...
ఆర్టీసీని తీసేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి – అశ్వత్థామరెడ్డి
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 32 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. సీఎం కేసీఆర్ నవంబర్ 5, మంగళవారం అర్ధరాత్రి కల్లా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని డెడ్...
నవంబర్ 14 నుంచి నాడు-నేడు కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 5, మంగళవారం నాడు వైద్య, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్కూళ్లు, ఆస్పత్రుల్లో నిర్వహించబోయే నాడు–నేడు కార్యక్రమంపై చర్చించారు. ఈ కార్యక్రమం ద్వారా...














































