వైఎస్ఆర్ లైఫ్టైమ్ అవార్డుల గైడ్లైన్స్ విడుదల
రాష్ట్రంలో పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులకు వైఎస్సార్ లైఫ్టైమ్ అవార్డులతో సత్కరించాలని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వివిధ రంగాల్లో వారి అత్త్యుత్తమ...
గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్ లో డిసెంబరులో జరగాల్సిన గ్రూపు-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ముందుగా డిసెంబరు 12 నుంచి 23వ తేదీల మధ్య ఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు. అయితే...
బంగ్లాదేశ్ తో రెండో టీ20 నేడే
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నవంబర్ 7, గురువారం నాడు రాజ్కోట్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఆదివారం నాడు జరిగిన మొదటి టీ20లో బంగ్లాదేశ్...
అనుష్క ‘నిశ్శబ్దం’ టీజర్ విడుదల
కోనా ఫిల్మ్ కార్పొరేషన్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ప్రముఖ కథానాయిక అనుష్క ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. ఇటీవల విడుదలైన సైరా నరసింహారెడ్డి...
జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నూతన సభ్యులు నియామకం
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 6, బుధవారం నాడు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీని మరింతగా విస్తరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నలుగురు కొత్త సభ్యులను పొలిటికల్ అఫైర్స్ కమిటీలోకి తీసుకుంటున్నట్టుగా...
అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్గా వంటేరు ప్రతాప్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా టీఆర్ఎస్ నాయకుడు వంటెరు ప్రతాప్ రెడ్డి నవంబర్ 6, బుధవారం నాడు పదవీ బాధ్యతలు చేపట్టారు. మాసబ్ ట్యాంక్ అటవీ అభివృద్ధి సంస్థ...
ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి సీఎస్గా నీరబ్కుమార్ ప్రసాద్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ, గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ...
శివసేనతో కలిసే ప్రసక్తే లేదు – శరద్ పవార్
మహారాష్ట్రలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పీఠం కోసం బీజేపీ, శివసేన పార్టీల మధ్య నెలకున్న విబేధాలు ఇంకా కొలిక్కి రాలేదు. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం...
నిర్ణయం ఒక సవాల్ – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో...
అమరావతిలో టీడీపీ బృందం పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో నవంబర్ 6, బుధవారం నాడు టీడీపీ బృందం పర్యటించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి నారాయణ తదితర...















































