ఇసుక కొరతపై నవంబర్ 14న చంద్రబాబు దీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక కొరతపై ప్రతిపక్ష పార్టీలు తమ ఆందోళనను ఉధృతం చేస్తున్నాయి. భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా టీడీపీ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఈ నేపధ్యంలో...
తహసీల్దార్ విజయారెడ్డి డ్రైవర్ గురునాథం మృతి
అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన కార్యాలయంలోనే ఓ దుండగుడి చేతిలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో మంటల్లో చిక్కుకున్న తహసీల్దార్ విజయారెడ్డిని రక్షించే ప్రయత్నం చేసిన ఆమె...
అబ్దుల్ కలామ్ ప్రతిభా పురస్కార అవార్డు పేరు మార్పు, సీఎం జగన్ ఆగ్రహం
మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ పేరిట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందజేస్తున్న ప్రతిభా పురస్కారాల పేరును వైఎస్ఆర్ విద్యా పురస్కారాలగా పేరు మార్చారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ నవంబర్ 4,...
గడువు దాటితే ఆర్టీసీ కార్మికులను చేర్చుకోం – సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 4, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో ఆర్టీసీ సమ్మెపై మరో సారి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రకటించిన...
ఐపీఎల్లో పవర్ ప్లేయర్ నిబంధన?
గత 12 సీజన్లుగా క్రికెట్ అభిమానులను విశేషంగా అలరిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), 13వ సీజన్ కు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఐపీఎల్ 2020లో ఒక కొత్త మార్పు చోటుచేసుకునే అవకాశం...
శ్రీనగర్లో గ్రనేడ్ దాడి, ఒకరి మృతి 18మందికి గాయాలు
జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దాడి చేసారు, శ్రీనగర్లో గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. నవంబర్ 4, సోమవారం మధ్యాహ్నం శ్రీనగర్లోని మౌలానా ఆజాద్ రోడ్లోని మార్కెట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ...
ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా ఆయన్ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ...
తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం
హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్మెట్ లో దారుణం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే, తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ దుండగుడు పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలతో ఆమె అక్కడిక్కడే మృతి చెందారు. తహసీల్దార్ను...
ఇసుక కొరత తాత్కాలిక సమస్య – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, నవంబర్ 4 సోమవారం నాడు రోడ్లు, భవనాల శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇసుక కొరత వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. ఇసుక...
బీజేపీలో చేరిన మోత్కుపల్లి నరసింహులు
తెలంగాణలో సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు నవంబర్ 4, సోమవారం నాడు బీజేపీ పార్టీలో చేరారు. మొదటగా బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మోత్కుపల్లి...















































