రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసిన మోడీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వందల ఏళ్లనాటి కోట్లాది మంది భారతీయుల కల సాకారమైంది. అయోధ్యలో మహోత్తరమైన ఘట్టం ఆవిష్కృతమయింది. రామమందిరం ప్రారంభమయింది. అయోధ్యాపురిలో దివ్య తేజస్సుతో బలరాముడు...
నాగోబా అనుగ్రహం కోసం మెస్రం వంశీయులు ఏం చేస్తారు?
నాగోబా జాతర వస్తుందంటేనే తెలంగాణలోని ఆదిలాబాద్ ఆదివాసీల తండాలో హడావుడి కనిపిస్తూ ఉంటుంది. అలా ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా మహాపూజకు ముహూర్తం నిర్ణయంచడంతో.. నాగోబాకు సాంప్రదాయ...
మూడు కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు
ఏపీలో ఎన్నికలవేళ ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా ముందుకెళ్తున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ నాలుగు విడతల్లో తమ అభ్యర్థులను ప్రకటించింది. 50 అసెంబ్లీ స్థానాలకు.. 9 లోక్ సభ...
అధిష్టానం గ్రీన్ సిగ్నలే తరువాయా?
పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తెలంగాణలో ఆశావహుల్లో ఆశలు పెరుగుతున్నాయి. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి అయితే అధికార కాంగ్రెస్ పార్టీలోనే రోజురోజుకు పోటీ పెరిగిపోతోంది. ఎంత పోటీ పెరుగుతున్నా..అభ్యర్థి విషయంలో...
రంజుగా లోకల్ రాజకీయాలు.. అవిశ్వాస తీర్మానాల జోరు
తెలంగాణలో అధికారం మారిన తర్వాత అసెంబ్లీ రాజకీయాల సంగతి ఏమో కానీ.. స్థానికంగా మాత్రం పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. మునిసిపాల్టీ, కార్పొరేషన్ లలో అవిశ్వాసాల తీర్మానాల జోరు పెరుగుతోంది. మరో ఏడాదిలో స్థానిక ...
ఈ తరం పెళ్ళిళ్ళలో సమస్యలు ఏమిటి?
విడాకులు తీసుకునే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతోంది. పెళ్లై రెండు, మూడు నెలలు కూడా కాకముందే కొందరు విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతున్నారు. చిన్న చిన్న సమస్యలు.. సవాళ్లను కూడా...
జీ-సోనీల విలీనం రద్దు
సోనీ ఇండియా విభాగం.. జీ ఎంటర్టైన్మెంట్లో విలీనానికి సంబంధించి రెండేళ్ల క్రితం ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. జీ, సోనీ కలిసి మెగా ఎంటర్టైన్మెంట్ కంపెనీగా రూపొందించాలని.. దాదాపు 10 బిలియన్ డాలర్లకు...
రామమందిరం ఎప్పటిలోగా పూర్తవుతుంది?
భారతదేశంలోని ప్రజలంతా శతాబ్దాలుగా ఎదురుచూస్తోన్న రామ మందిర నిర్మాణం , విగ్రహ ప్రాణప్రతిష్ఠ తుది ఘట్టానికి చేరుకున్నాయి. మరికొద్దిసేపటిలో బాల రాముడిని ప్రతిష్ఠించే కార్యక్రమాన్ని నభూతో నభవిష్యత్ అన్నంత అట్టహాసంగా నిర్వహించనున్నారు. దీనికోసం...
బీఆర్ఎస్ .. కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ..
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వాటర్ వార్ ఎంటరయిపోయింది . కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుందని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు...
జగమంతా రామమయం
అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. అన్న కవి మాటలు నేడు సాక్షాత్కరిస్తున్నాయి. అయోధ్య రామజన్మభూమి వివాదానికి చరమగీతం పాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక అనతికాలంలోనే రామమందిరాన్ని నిర్మించిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం...



































