అయోధ్య రామమందిరం పేరు కూడా మార్పు
అయోధ్యాపురిలో దివ్య తేజస్సుతో బాలరాముడు కొలువుదీరడంతో ఇప్పుడు భక్తుల చూపు అటే పడింది. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రారంభం అవడం కంటే ముందే ..అత్యంత ఘనంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయ్యాక...
జనసేన కండువా కప్పుకున్న జానీ మాస్టర్, పృథ్వీరాజ్
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. మరికొద్దిరోజుల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచేశాయి. దూకుడుగా ముందుకెళ్తున్నాయి. అధికార వైసీపీ ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను...
రాజ్ పథ్ను కర్తవ్య పథ్గా అందుకే మార్చాల్సి వచ్చిందట
జనవరి 26న 75వ గణతంత్ర దినోత్సవాలను జరుపుకోవడానికి యావత్ భారత దేశం సిద్ధం అవుతోంది. 1950లో ఇండియా గణతంత్ర దేశంగా అవతరించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్ కేంద్రంగానే ప్రతీ ఏడాది గణతంత్ర దినోత్సవ...
రేపో, మాపో వైసీపీ అయిదో జాబితా?
ఎన్నికల వేళ అధికార వైసీపీ స్పీడ్ పెంచేసింది. ముందు నుంచి కూడా మిగతా పార్టీలతో పోల్చుకుంటే దూకుడుగా వెళ్తోన్న వైసీపీ.. ఇప్పుడు మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే నాలుగు అభ్యర్థుల జాబితాలను వైసీపీ...
దూకుడు పెంచిన బీఆర్ఎస్.. ఇద్దరు అభ్యర్థులు ఖరారు
2014 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 11 స్థానాలు దక్కించుకుంది గులాబీ పార్టీ. 2019కి వచ్చే సరికి ఆ సంఖ్య కాస్త తగ్గింది. ఈసారి 9 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. ఇక 2014కి...
దర్శనభాగ్యంతో కొత్త విషయాలు వెలుగులోకి..
అయోధ్య రామయ్య.. లక్షలాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. శ్రీరామ స్ఫూర్తి భజనలు, ప్రత్యేక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రామనామ స్మరణతో దేశం ఇంకా మార్మోగుతూనే ఉంది. ఆ తాదాత్మ్యత నుంచి...
కొణతాల కాంగ్రెస్ గూటికి వెళ్తారా?
ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేజిక్కించుకున్న వైఎస్ షర్మిల.. క్రమక్రమంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో మాజీలను తిరిగి సొంత గూటికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కొందరు మాజీ కాంగ్రెస్ నేతలు సొంత గూటికి...
జీ ఎంటర్టైన్మెంట్కు బిగ్ షాక్.. భారీగా పతనమైన షేర్లు
దిగ్గజ మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్కు బిగ్ షాక్ తగిలింది. ఆ కంపెనీ షేర్లు పేకమేడలా కుప్పకూలిపోయాయి. ఒక్క ప్రకటన జీ సంస్థకు భారీ నష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది. ఒక్కరోజులోనే ఇంట్రాడేలో...
అవిశ్వాస నేతలకు కలిసొస్తున్న రూల్స్
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అవిశ్వాసాల తీర్మానాల జోరు కొనసాగుతోంది. మునిసిపాలిటీలు, కార్పొరేషన్ లలో అసంతృప్త కౌన్సిలర్లు, కార్పొరేటర్లు చైర్మన్, మేయర్లపై అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు. క్యాంప్ రాజకీయాలు కూడా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో...
వైసీపీకి రాజీనామా చేసే యోచనలో మరో ఎమ్మెల్యే
ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద సంఖ్యలో సిట్టింగ్లను మార్చడం కాక రేపుతోంది. ఇప్పటికే 50 మందికి పైగా సిట్టింగ్లను ఛేంజ్ చేసిన జగన్.. మరికొంత మందిని కూడా ఛేంజ్...










































