అందుకే వైసీపీకి రాజీనామా చేశా.. అంబటి క్లారిటీ
రాజకీయ పార్టీలో చేరి.. అతి తక్కువ రోజులకే రాజీనామా చేసిన వ్యక్తిగా క్రికెటర్ అంబటి రాయుడు నిలిచారు. కొద్దిరోజులుగా వైసీపీకి దగ్గరగా ఉంటోన్న అంబటి రాయుడు ఇటీవలే ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు....
ముఖ్య నేతలతో బాబు తీవ్ర చర్చలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈసారి అధికారంలోకి రాని పక్షంలో పార్టీ లో పెనుమార్పులు ఉంటాయనే సంకేతాలు నేపథ్యంలో ఎన్నడూ లేని రీతిలో...
కాషాయపు పార్టీలోకి కేశినేని జంప్..?
బెజవాడ రాజకీయాలు కాక రేపుతున్నాయి. ఎంపీ కేశినేని నానిని టీడీపీ హైకమాండ్ పక్కకు పెట్టేయడంతో.. బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అయితే తెలుగు దేశం పార్టీకే త్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించి కేశినేని...
పెందుర్తి నుంచి గుడివాడ అమర్నాథ్ పోటీ..?
అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్కు వైసీపీ హైకమాండ్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అమర్నాథ్కు అనకాపల్లి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఇటీవల పలు స్థానాలకు ఇంఛార్జ్లను మార్చిన వైసీపీ...
మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. ముగ్గురు మాల్దీవుల మంత్రుల సస్పెండ్
ఊరికే నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఇప్పుడు...
విశాఖ పొలిటికల్ తెరపై బొత్స ఝాన్సీ పేరు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గపడుతోండటంతో అన్ని పార్టీల కంటే ముందే.. అధికార వైసీపీ తమ అభ్యర్థుల ఎంపికలో కసరత్తు మొదలుపెట్టింది. కొన్ని అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులను మార్చేసిన వైసీపీ..తాజాగా...
భారం, బాధ్యత అంతా రేవంత్ రెడ్డిదే..
అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి తెలంగాణతో పాటు కర్ణాటకలోనూ అధికారంలో దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. సౌత్లో ఫుల్ జోష్ మీద కనిపిస్తోంది. త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలను సాధించి మరింత పట్టు...
వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి సెగలు
వైసీపీలో టికెట్ దక్కలేని నేతలంతా టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. వైనాట్ 175 అంటూ లెక్కలేస్తున్న జగన్కు ఇప్పుడే సీన్ రివర్స్ అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ వైపు వెళ్లలేని వాళ్లు స్వతంత్ర...
ఎగబాకుతున్న భూముల ధరలు, పుట్టుకొస్తున్న దుకాణాలు
జనవరి 22న అయోధ్యలో శ్రీరామ చంద్రుని మందిర ప్రతిష్టాపన జరగనుండంతో.. అయోధ్య భవితవ్యం పూర్తిగా మారిపోబోతోంది. రాబోయే కొద్ది నెలల్లో అయోధ్యకు ప్రతిరోజూ దాదాపు 3 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తారని అయోధ్య...
ఈసారి సంక్రాంతి కోడిపందేల బరుల్లోకి విదేశీ పుంజులు
సంక్రాంతి పండుగ వస్తుందంటేనే తెలుగువారందరికీ కోడి పందేలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలకు ఆ సమయంలో దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది క్యూ కడతారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల...












































