ఆ ఇబ్బందులు రాకుండా ఇలా చేయండి..
చాలా మంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను మెయిన్టెయిన్ చేస్తున్నారు. అయితే వాటిల్లో ఏదో ఒకటి, రెండు మాత్రమే వాడుతూ మిగిలిన వాటిని పక్కన పెట్టేస్తున్నారు. దీనివల్ల కొంత కాలానికి అలాంటి...
సిబిల్ స్కోర్ కోసం వేరే యాప్లతో పని లేదు..
ప్రస్తుతం ఎక్కడో తప్ప చాలాచోట్ల డిజిటల్ పేమెంట్ ద్వారానే లావాదేవీలు కొనసాగుతున్నాయి. అందుకే ఫోన్ పే యాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త సర్వీసులను అందిస్తోంది. తాజాగా అలాగే తమ యూజర్ల...
మజ్జిగలో ఉప్పు కలిపి తీసుకుంటే లాభమా? నష్టమా? ఆయుర్వేదం ఏం చెబుతుంది?
పెరుగు, పాలు వంటివి ఆరోగ్యానికి మంచివని ప్రతీ రోజూ వాటిని ఆహారంలో చేర్చుకుంటారు. అయితే చాలామంది పెరుగు కంటే మజ్జిగ మంచిదని మజ్జిగనే వాడుతూ ఉంటారు. అయితే పెరుగు, మజ్జిగ వంటివాటిని రాత్రి...
లోక్ సభ ఎన్నికల గేమ్ షురూ అయినట్లేనా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలపైన ప్రధాన పార్టీలన్నీ కసరత్తు షురూ చేశాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల పరాజయాన్ని అంతా మరిచిపోయేలా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి...
మూడు రోజుల పాటు కుప్పంలో చంద్రబాబు పర్యటన
రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు కదులుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి ముందుకు అడుగులేస్తున్నారు. దాదాపు...
లోక్సభ ఎన్నికల ముంగిట.. టి.కాంగ్రెస్లో అనూహ్య మార్పులు
తెలంగాణలో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, కర్ణాటక ఫలితాలతో ఫామ్లోకి వచ్చిన...
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఎంత వరకూ కరెక్ట్?
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి అనూహ్య స్పందన వస్తోంది . ఈ ఫ్రీ బస్సు సదుపాయం ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రమే ఉండగా.. లగ్జరీ, సూపర్...
వైసీపీ-బీజేపీ పొత్తుపై సత్యకుమార్ క్లారిటీ
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఏపీలో పొత్తులు, ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. అధికార వైసీపీని గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ మేరకు జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోంది. అయితే...
వామ్మో.. కొత్త కరోనా.. భయపడాల్సిందేనా?
కరోనా బారిన కుటుంబం.. తెలంగాణలో కొత్తగా 19 కేసులు.. ఏపీలోనూ కలకలం.. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ.. ఇలా కరోనాకు చెందిన వార్తలు మళ్లీ మొదలయ్యాయి. దీంతో మాస్క్ లు మళ్లీ మూతికి...
సన్ బర్న్ ఈవెంట్పై రేవంత్ రెడ్డి సీరియస్
సన్ బర్న్.. వివాదాస్పదమైన ఈవెంట్. ఎక్కడ ఈ ఈవెంట్ జరిగిన వివాదాలు చుట్టుముడుతుంటాయి. గతంలో పలుమార్లు హైదరాబాద్లో ఈ ఈవెంట్ జరగగా.. ప్రతీసారి వివాదాస్పదమయింది. గచ్చిబౌలిలో ఈ ఈవెంట్ జరిగినప్పుడు తీవ్ర వివాదాస్పదంగా...




































