శివరాజ్ సింగ్ చౌహాన్ను పట్టుకొని రోదించిన మహిళలు
కొందరు నేతలు ఓడిపోవాలని జనాలు కోరుకుంటారు. కొందర్ని పట్టుపట్టిమరీ ఓడిస్తారు. మరికొందర్ని మాత్రం హక్కున చేర్చుకుంటుంటారు. గెలిపించుకొని తీరుతారు. అలా గెలిపించుకున్న తమ నేతకు సరైన పదవి దక్కకపోతే.. వారి బాధ మరోలా...
అభ్యర్థుల ఎంపికలో టీడీపీ నయా స్ట్రాటజీ
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి భగ్గుమంటోంది. ఎన్నికలకు ఇంకా సమయమున్నప్పటికీ.. ఇప్పటి నుంచే నేతలు రచ్చ చేస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ఎంపిక చేయడంలో నిమగ్నమైపోయాయి. అయితే ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో కొత్త...
కేసీఆర్ వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది: రాజనర్సింహ
సాధారణంగా అధికారం దక్కగానే అధికార పక్షాలు.. రాజకీయ ప్రత్యర్థులను వేటాడే పనిలో పడుతాయి. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు, వ్యవహార శైలి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్...
ప్రజా ప్రభుత్వంలో ప్రజా‘‘వాణి’’కి విలువెంత?
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎనుముల రేవంత్రెడ్డి తమది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమని నిరూపించుకునే దిశగా ఆది నుంచీ అడుగులు వేస్తున్నారు. రేవంత్ పాలనకు సమయం పట్టవచ్చునని భావించిన వారి అంచనాలు...
నాసాతో పాటు ఇస్రో కూడా డబ్బులు సంపాదిస్తోంది..
ఒకప్పుడు అంతరిక్షరంగం పేరు చెప్పగానే నాసా పేరు మాత్రమే గుర్తుకు వచ్చేది. కానీ నాసాతోనే పోటీ పడుతున్న ఇస్రో ఇప్పుడు ప్రపంచదేశాల చూపును తన వైపు తిప్పుకుంటోంది. అంతరిక్ష రంగంలో రోజురోజుకు భారత...
80 ఏళ్ల వయసులో ఫోర్బ్స్ జాబితాలోకి..
భారతదేశంలో కుబేరుల సంఖ్య మెల్లగా పెరుగుతూ వస్తోంది. తాజాగా ఫోర్బ్స్ జాబితాలో మరో భారతీయుడి పేరు నమోదైంది. అయితే ఎనిమిది పదుల వయసులో కుబేరుల జాబితాలోకి చేరడంతో ఇప్పుడు అందరి చూపు అతనిపై...
అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ తమిళిసై
తెలంగాణలో రాచరిక, నిరంకుశ పాలన అంతమైందని.. ప్రజా పాలన మొదలయిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అణచివేత, అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరని చెప్పారు. ప్రజలు, ప్రభుత్వానికి మధ్య అడ్డుగా ఉన్న...
కోలుకున్న కేసీఆర్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం క్రమక్రమంగా కుదుట పడుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో.. సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబ సభ్యులు కేసీఆర్ను...
రెండు నెలలో ఎన్ని లక్షల విలువైనవి దోచాసారో తెలుసా?
ట్రైన్ జర్నీ చేసినప్పుడు రాత్రి ప్రయాణాలలో సుఖమంతమైన ప్రయాణాన్ని అందించడానికి రైల్వే శాఖ ఏసీ కోచ్లలో దుప్పట్లు, దిండ్లు సదుపాయాన్నికల్పించింది. అయితే అవసరానికి వాడుకోవాల్సిన వాటిని.. తమ తిరుగు ప్రయాణంలో తమతో పాటు...
తెలంగాణలో ఐఏఎస్ల బదిలీలు
ఇప్పటికే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మరింత దూకుడు పెంచారు. ఇటీవల ఒకేసారి మూడు కమిషనరేట్లకు ఐపీఎస్ అధికారులను రేవంత్ రెడ్డి బదిలీ చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలుగా...



































