ఫెస్టివల్ సేల్స్ పేరుతో ఫ్లిప్కార్ట్, అమెజాన్ మోసం చేస్తున్నాయా?
ఎవరైనా స్మార్ట్ ఫోన్ కొనాలనుకున్నా.. ఇంటికి కావాల్సిన ఎలక్ట్రికల్ వస్తువులు కొనాలన్నా.. చివరకు బట్టలు కొనాలన్నా కూడా ఆన్ లైన్ ఫెస్టివల్ సేల్ వచ్చేవరకూ వెయిట్ చేస్తుంటారు. ఫెస్టివల్ సేల్లో చాలా తక్కువ...
ఖమ్మంపై పట్టు బిగిస్తున్న పువ్వాడ..
జరగబోయే ఎన్నికల సమరం.. తెలంగాణ అంతటా ఒక ఎత్తు.. ఒక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒక ఎత్తుగా మారింది. ఇక్కడ అందరూ దిగ్గజ నాయకులే. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ ఎస్లో ని ప్రముఖులు...
బాబాకు విరాళం ఇవ్వాలంటే 10 రూపాయలు చాలట..
మన దేశంలో రుషులు, సాధువులను హిందూ సాంప్రదాయం ప్రకారం చాలా గౌరవమిస్తారు. కొన్ని చోట్ల వీరిని పూజిస్తూ ఉంటారు.ఇప్పటికే కూడా కొంతమంది రుషులు, సాధువులు హిమాలయాల్లోనే కాలం గడుపుతూ ఉంటారని అంటూ ఉంటారు....
మరోసారి ప్రపంచాన్ని భయపెడుతోన్న డ్రాగన్ కంట్రీ
చైనా నుంచి మొట్టమొదటిగా బయటకు వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించిన విషయాన్ని కలలో కూడా ఎవరూ మరిచిపోలేరు. కంటికి కనిపంచని ఆ కరోనా రక్కసి కళ్ల ముందే ఎన్నో ప్రాణాలను...
గద్వాల్ కోటపై జేజమ్మ జెండా ఎగురుతుందా?
తెలంగాణ ఫైర్ బ్రాండ్ అనగానే టక్కున గుర్తొచ్చే పేరు డీకే అరుణ. కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబంపై విమర్శలు చేయడంలో ఆమె తర్వాతే ఎవరైనా. సమయం దొరికినప్పుడల్లా.. కేసీఆర్పై నిప్పులు చెరుగుతూ ఫైర్ బ్రాండ్గా...
కాంగ్రెస్ ఎరకు కోదండరాం చిక్కేనా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. కొత్త పొత్తులు, ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ దూసుకెళ్తోంది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అటు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులకు సిద్ధమవుతోంది....
భారత దేశంలో చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది?
ఖగోళ అద్భుతాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ ఖగోళ అద్భుతాలుగా చెప్పుకునే గ్రహణాలు ఏర్పడినప్పుడు మనిషి భూమి మీద ఉండి కూడా వీక్షించగలడు. సూర్యుడు, చంద్రుడి మధ్యకు భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం...
50 లక్షల మార్కును క్రాస్ చేసిన భక్తుల సంఖ్య
ఈసారి చార్ధామ్ యాత్రలో భక్తులు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఏడాది చార్ ధామ్ను సందర్శించిన భక్తుల సంఖ్య..ఇప్పటి వరకూ ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ సంవత్సరం పుణ్యక్షేత్రాన్ని...
రక్త మార్పిడితో 14 మంది పిల్లలకు హెచ్ఐవీ, హెపటైటిస్
రక్తదానం పదిమందికి ప్రాణం పోస్తుందంటారు. కానీ కొంతమంది దాతలు ఇస్తున్న రక్తం.. వేరొకరికి ప్రాణ సంకటంగా మారుతోంది. తాజాగా దాతలు ఇచ్చిన రక్తంతో.. రక్తమార్పిడి చేయించుకున్న 14 మంది చిన్నారులకు హెపటైటిస్ బి,...
సొంతగూటికి రాజగోపాల్ రెడ్డి.. ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో జంపింగ్ జపాంగ్ రాజకీయాలు ఎక్కువైపోయాయి. ఎన్నికలవేళ నేతలు పార్టీలు మారుతూ హోరెత్తిస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తులంతా ఇతర పార్టీల్లోకి జంపవుతున్నారు. కొందరు నేతలు మొన్నటి వరకు ఆ పార్టీపై విమర్శలు చేసి.....






































