కాంగ్రెస్ వర్సెస్ కామ్రేడ్స్.. తేలని సీట్ల లొల్లి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ పొత్తు రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. మునుగోడు ఎలక్షన్స్ మాదిరిగానే ఈసారి కూడా.. గులాబి పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కమ్యూనిస్టు పార్టీలు భావించాయి. కానీ చివరి నిమిషంలో ఆ పార్టీలకు...
చంద్రబాబుకు మళ్లీ షాక్.. రిమాండ్ పొడిగింపు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు షాక్ల మీద షాకులు తగులుతున్నాయి. జైలు నుంచి బయటకొచ్చేందుకు ఆయన శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. దేశంలోనే పేరుమోసిన న్యాయవాదులు.....
పంతం నెగ్గించుకున్న మల్లారెడ్డి.. రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్గిరి టికెట్
కొద్దిరోజులుగా మల్కాజ్గిరిలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. మైనంపల్లి చర్యల వల్ల అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముందు నుంచి మైనంపల్లి బీఆర్ఎస్ నుంచి రెండు టికెట్లు ఆశించారు. కానీ అధిష్టానం మైనంపల్లికి టికెట్ ఇచ్చి.....
మరోసారి వివాదంలో చిక్కుకున్న మంత్రి రోజా
మాటల తూటాలు పేల్చడంలో మంత్రి రోజాకు ఎవరూ సాటిలేరు. ప్రత్యర్థులను ఏకిపారేయడంలో ఆమెను మించిన వారుండరు. ఎప్పటిక్పపుడు ప్రత్యర్థులను ఉతికారేస్తుంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా.. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటారు. విమర్శల తూటాలతో...
ములుగు సభలో హామీల వర్షం కురిపించిన కాంగ్రెస్
తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఓ వైపు ఓటర్లకు హామీలు గుప్పిస్తూనే.. రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలపై విమర్శల బాణాలు వదులుతున్నారు. మాటల తూటాలు పేల్చుతున్నారు. ఈసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా...
ఆ మూవీ హిట్ అయితే మహేశ్ బాబు స్టార్ హీరో అయ్యేవారు కాదా?
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగానే బాల నటుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన మహేశ్ బాబు ఇప్పుడు ఎంతోమంది యువతుల కలల రాకుమారుడు అయిపోయాడు. 47 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల యువహీరోగా కనిపిస్తూ ఫిట్నెస్కు...
మంచి నీళ్లను కాదు.. రోగాలను కొని తెచ్చుకుంటున్నారట..
ఇప్పుడు ఎవరింట్లో చూసినా టిన్స్లో మినరల్ వాటర్ కొనుక్కునే తాగుతున్నారు. ఒకప్పటిలా నల్లా నీళ్లు తాగే రోజులు పోయాయి. చివరకు పల్లెటూరిలో కూడా వాటర్ బాటిల్స్ కొనుక్కునే తాగుతున్న సీన్లే కనిపిస్తున్నాయి. ట్యాప్...
ఇంధనం లేదంటూ విమానాలను నిలిపివేసిన పాకిస్తాన్
కొన్ని నెలలుగా పాకిస్తాన్ ర్థిక పరిస్థితి దిగజారిపోతున్న కథనాలు వినిపిస్తున్నాయి. పేదల పరిస్థితి మరింత భయంకరంగా మారిందని.. చివరకు పక్క దేశాలకు వెళ్లి అడుక్కుని తినడానికి కూడా సిద్ధం అయిపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా...
నోట్ల కట్టలు ఓట్ల కోసమేనా..?
ఎన్నికల కోడ్ కూయగానే.. పోలీసులు రంగంలోకి దిగారు. నిబంధనల అమల్లో భాగంగా తనిఖీలు మొదలుపెట్టేశారు. రూ. 50 వేలకు మించి నగదు కానీ.. అధిక బంగారం, వస్తువులు కానీ.. సరైన పత్రాలు లేకుండా...
విశాఖకు షిప్ట్ అయితే కలిసొస్తుందా? వికటిస్తుందా?
డిసెంబర్లోపే నేను విశాఖ పట్టణంకు షిప్ట్ అవుతా. అక్కడి నుంచే పాలన కొనసాగిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. ఈ మేరకు పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అయితే.....







































