మరో కొత్త గ్రహం ఏర్పడుతుందా.. శాస్త్రవేత్తలు ఏం గుర్తించారు?
ఖగోళ శాస్త్రం ఎప్పుడూ మిస్టరీనే. ఎన్ని విషయాలు తెలిసినా మరెన్నో గుట్టులను తనలోనే దాచుకుంటూ శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంటుంది. అలాగే ఇప్పుడొక మిస్టరీని ఖగోళ శాస్త్రవేత్తల ముందు నిలబెట్టింది. ఇప్పుడు దాని...
ప్రవళిక సూసైడ్.. రాజకీయ నాయకులపై కేసులు
అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రవళిక ఆత్మహత్య ఘటన రాష్ట్రాన్నే కుదిపేసింది. తీవ్ర దుమారం రేపింది. ప్రవళిక ఆత్మహత్యను.. గ్రూప్స్ పరీక్షల రద్దుకు లింక్ చేస్తూ ప్రతిపక్ష నేతలు నానా రాద్దాంతం చేశారు. ప్రవళిక...
జనసేనాని మద్ధతు కోరిన కిషన్ రెడ్డి.. పొత్తు పొడుస్తుందా?
రెండు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. ఏపీలో టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామన్న పవన్.. ఇటు తెలంగాణలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు. మొత్తం 32 స్థానాల్లో...
21న కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్?
తెలంగాణలో కాంగ్రెస్ ఫుల్ జోష్లో ఉంది. కొత్త ఊపుతో దూసుకెళ్తోంది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. మొన్నటి వరకు అభ్యర్థుల ఎంపిక విషయంలో తలామునకలయిన కాంగ్రెస్.. ఎట్టకేలకు అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించేసింది....
హై ఓల్టేజ్ పాలిటిక్స్.. రంగంలోకి అగ్రనేతలు
తెలంగాణలో అధికార పార్టీ మినహా.. కాంగ్రెస్, బీజేపీలు ఇంకా పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్ నుంచి కనీసం తొలి జాబితా అయినా వచ్చింది కానీ.. బీజేపీ నుంచి ఆ ఊసే లేదు....
విడాకులు తీసుకున్న కూతురును.. ఊరేగింపుగా ఇంటికి తీసుకొచ్చిన తండ్రి
ఇంట్లో ఆడపిళ్ల ఉందంటే.. ఎప్పుడు పెళ్లి చేద్దామా అని పెద్దలు చూస్తుంటారు. త్వరగా బరువు, బాధ్యతలు తీర్చుకోవాలని ఆరాటపడుతుంటారు. పెళ్లి అయ్యాక అత్తారింట్లో కూతురు ఎలా ఉందో.. ఎన్ని కష్టాలు పడుతుందోనని కంగారు...
తెలంగాణ సీఎం ఈయనే..!
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. పదవే తనను అందుకుంటుందని, తాను పదవుల రేసులో లేనని అంటూనే తెలంగాణకు...
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి చేయండి..
కిడ్నీలు శరీరంలో ఫిల్టర్లా పని చేస్తాయి. కిడ్నీలు శరీరంలో ఉండే హానికరమైన పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అందుకే కిడ్నీ సంబంధిత సమస్య ఏదైనా వస్తే అది మొత్తం ఆరోగ్యాన్నే ప్రభావితం...
రాజాసింగ్ స్థానంలో యువనేతకు ఛాన్స్?
అసెంబ్లీ ఎన్నికలవేళ తెలంగాణలో రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ మొదటి జాబితాను ప్రకటించేసింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటి వరకు కూడా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. దీంతో...
హైదరాబాద్లో సందడి చేస్తున్న డ్రైవర్ లెస్ కార్లు
రోజురోజుకు టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. అందుకే ఒకప్పుడు అసాధ్యం అనుకున్నవి ఇప్పుడు సాధ్యం చేసేస్తోంది. ఇప్పటికే మనుషులను, వస్తువులను మోసుకెళ్లే డ్రోన్లు, తొక్కకుండానే గమ్యాలకు చేర్చే సైకిళ్లతో సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతోంది....









































