వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల, 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన తెలిసిందే. ఈ...
కడప జిల్లాలో రూ. 8,800 కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్.. రేపు భూమిపూజ చేయనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని సున్నపురాళ్లపల్లె గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు రేపు...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలం: 5 ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన క్రికెటర్ల జాబితా ఇదే…
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023 వేలం పక్రియ ఫిబ్రవరి 13, సోమవారం ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగింది. ప్రారంభ డబ్ల్యూపీఎల్-2023 లో ఆడేందుకు మొత్తం 409 మంది ఆటగాళ్లు...
ఇకపై ‘జగనన్నే మా భవిష్యత్తు’ నినాదంతో రాష్ట్రంలోని ప్రతి గడపకూ వెళ్ళాలి – వైఎస్ఆర్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం...
వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'జగనన్నే మా భవిష్యత్తు' (జేఎంబీ) అనే కొత్త ప్రచార నినాదాన్ని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో...
అదానీ వ్యవహారంపై కేంద్రం కీలక నిర్ణయం.. సుప్రీం ప్రతిపాదనకు అంగీకారం, మదుపరుల కోసం రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుకు సిద్ధం
దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న అదానీ గ్రూప్ వ్యవహారంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హిండెన్బర్గ్ రీసెర్చ్ వెల్లడించిన సంచలన విషయాలు అనంతరం ప్రధాన మార్కెట్ ఒడిదుడుకుల నుండి పెట్టుబడిదారులను రక్షించడానికి అవసరమైన అదనపు...
ఫిబ్రవరి 15న కొండగట్టులో సీఎం కేసీఆర్ పర్యటన, ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎల్లుండి (ఫిబ్రవరి 15, బుధవారం) కొండగట్టులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సోమవారం సాయంత్రం...
పెద్ద ఆలోచనలు చేసి గమ్యాలుగా మార్చుకోండి – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “పెద్ద ఆలోచనలు చేసి గమ్యాలుగా మార్చుకోండి” అనే అంశం గురించి మాట్లాడారు. ఈరోజుల్లో పేదవాళ్ళు, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన...
అన్ని పరిస్థితుల్లో నిత్యం ప్రార్ధనలు చేస్తున్నారా? – పాస్టర్ రాజా హేబెల్ సందేశం
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...
స్టేట్ వైల్డ్ లైఫ్ బోర్డు కీలక సమావేశం, వన్యప్రాణుల దాడుల్లో మరణాలు, పంటనష్టం పరిహారం పెంపుకు ప్రతిపాదనలు
తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన అరణ్య భవన్ లో రాష్ట్ర వన్యప్రాణి మండలి (వైల్డ్ లైఫ్ బోర్డు), మనుషులు–జంతువుల మధ్య ఘర్షణ వాతావరణం (హ్యూమన్-యానిమల్...
బెంగళూరులో ప్రధాని మోదీని కలిసిన పలువురు కర్ణాటక సినీ, క్రీడా ప్రముఖులు
కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏరో ఇండియా 2023 కోసం బెంగళూరు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నగరంలో ఉన్నప్పుడు పలువురు ప్రముఖులు బెంగళూరులో కలుసుకున్నారు. వీరిలో...













































