బీబీసీకి షాక్.. ఢిల్లీ, ముంబై కార్యాలయాలపై ఐటీ శాఖ కీలక సర్వే, పన్నుల అవకతవకల ఆరోపణలపై చర్యలు
ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)కి షాక్ ఇచ్చింది. బీబీసీకి చెందిన ఢిల్లీ మరియు ముంబై కార్యాలయాలపై పన్ను ఎగవేత దర్యాప్తులో భాగంగా ఐటీ శాఖ ఈరోజు సర్వే...
నేడు తెలంగాణకు రానున్న మాణిక్రావ్ ఠాక్రే, పార్టీ వైస్ ప్రెసిడెంట్స్ తో ‘హాత్ సే హాత్ జోడో’ యాత్రపై...
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావ్ ఠాక్రే నేడు (ఫిబ్రవరి 14, మంగళవారం) మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో రెండు రోజుల పాటుగా పార్టీ నేతలతో పలు...
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో హంగ్, ఫలితాల తర్వాత కేసీఆర్ కాంగ్రెస్తో కలిసే అవకాశం ఉంది – ఎంపీ కోమటిరెడ్డి...
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు మరియు పొత్తులపై టీ-కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్...
ఏపీలో పట్టభద్రుల, తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన తెలిసిందే. ఈ...
పుల్వామా దాడి ఘటనకు నేటితో నాలుగేళ్లు.. ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోదీ
జమ్మూ-కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది భారత జవాన్లు అమరులై నేటికి నాలుగేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ ఘటనను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం దీనిపై...
దేశంలో గత 24 గంటల్లో మరో 74 కరోనా పాజిటివ్ కేసులు, 93 రికవరీలు నమోదు
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తి తగ్గుముఖ స్థాయికి చేరింది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో మరో 74 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,84,274 కు చేరుకుంది. మరోవైపు...
ఏపీలో 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకుల భద్రతే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా పలు పర్యాటక ప్రదేశాలు, ప్రముఖ దేవాలయాల వద్ద టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో...
భద్రాచలంలో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర.. నేడు పాల్గొననున్న సీఎల్పీ నేత భట్టి, మాజీ ఎంపీ వీహెచ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముగిసిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపట్టిన ‘హాథ్ సే హాథ్ జోడో అభియాన్’ పాదయాత్ర...
సైప్రస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన నికోస్ క్రిస్టోడౌలిడెస్, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
మాజీ విదేశాంగ మంత్రి నికోస్ క్రిస్టోడౌలిడెస్ సైప్రస్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సైప్రస్ అధ్యక్ష ఎన్నికల్లో అధికారిక ఫలితాల ప్రకారం, క్రిస్టోడౌలిడెస్కు 51.9 శాతం ఓట్లు మరియు అతని ప్రత్యర్థి, ప్రముఖ దౌత్యవేత్త...
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 స్థానిక సంస్థల, 3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన తెలిసిందే. ఈ...















































