మహా శివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు నడపనున్న టీఎస్ఆర్టీసీ
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమైంది. మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల...
ఇంగ్లండ్కు తొలి వన్డే ప్రపంచ కప్ అందించిన మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కీలక ప్రకటన.. అన్ని ఫార్మాట్ల...
ఇంగ్లండ్కు తొలి వన్డే ప్రపంచ కప్ అందించిన మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా గత జూన్లో అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్న...
ఆన్లైన్ లో నెహ్రూ జూలాజికల్ పార్క్ సేవలు, వెబ్ సైట్, మొబైల్ యాప్ ఆవిష్కరించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదారాబాద్ కు తలమానికంగా ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్కు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్ సైట్, మొబైల్ యాప్ ను రూపొందించినట్లు తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్...
ఎల్లుండి కొండగట్టులో పర్యటించనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మరో పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అద్భుతంగా పునర్మించిన విషయం తెలిసిందే....
ముగిసిన రాజ్యసభ తొలివిడత బడ్జెట్ సమావేశాలు.. సభను మార్చి 13కి వాయిదా వేసిన చైర్మన్ జగదీప్ ధన్కర్
తొలివిడత రాజ్యసభ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగిశాయి. అనంతరం సభ మార్చి 13వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సోమవారం ప్రకటించారు. నిరంతర మరియు ఉద్దేశపూర్వక...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలం లైవ్ అప్డేట్స్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2023 వేలం పక్రియ ఈరోజు (ఫిబ్రవరి 13, సోమవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు ముంబయిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభమైంది. ప్రారంభ డబ్ల్యూపీఎల్-2023 లో ఆడేందుకు...
బెంగళూరులో ఏరో ఇండియా-2023 షోను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (ఫిబ్రవరి 13, సోమవారం) ఉదయం బెంగళూరులోని యెలహంకలోని ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఏరో ఇండియా-2023 షో/14వ ఎడిషన్ను ప్రారంభించారు. ఏరో ఇండియా-2023 యొక్క థీమ్ “ది రన్వే...
నేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో సీఎం వైఎస్ జగన్ భేటీ, కీలక అంశాలపై దిశానిర్దేశం
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో సమావేశమవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన వారితో భేటీ...
దేశంలో కొత్తగా 82 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఏ రాష్ట్రాల్లో ఎక్కువంటే?
దేశంలో కొత్తగా 100 లోపే కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 59,037 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 82 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది....
అంగరంగ వైభవంగా ముగిసిన సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు, హైలైట్స్ ఇవే…
ముచ్చింతల్ లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఫిబ్రవరి 2న ప్రారంభమైన సమతా కుంభ్-2023 బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. సమతా కుంభ్-2023 అనేది సమతా మూర్తి/స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ యొక్క మొదటి...














































