ఆ విషయాల్లోనే బీజేపీ విజయాలు సాధించింది – శాసనసభలో మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన బీజేపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఈ...
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2023 ఫైనల్ కు తేదీలు ఖరారు, ఎప్పుడంటే?
ఈ ఏడాది ఓవల్లో జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ నిర్వహణకు తేదీలు నిర్ధారించబడ్డాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బుధవారం ప్రకటించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2023/రెండో ఎడిషన్ ఫైనల్...
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ.. పాల్గొన్న ప్రధాని మోదీ, రాహుల్ గాంధీకి కౌంటర్
లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కాగా రాష్ట్రపతి ప్రసంగంపై చర్చించేందుకు లోక్సభ 12 గంటలకు పైగా సమయాన్ని కేటాయించింది. ఈ సందర్భంగా బుధవారం...
కేంద్రం కీలక ప్రకటన.. ఏపీ రాజధాని అమరావతే, విజభన చట్టం ప్రకారం 2015లోనే నోటిఫై చేసినట్లు స్పష్టం
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఏపీకి రాజధాని అమరావతే అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీ రాజధాని అంశంపై బుధవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి...
అసెంబ్లీ వద్ద కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన స్పీకర్ పోచారం, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో ఏర్పాటు చేసిన 'కంటి వెలుగు' ప్రత్యేక శిబిరాన్ని బుధవారం శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు....
ఫిబ్రవరి 10న కళ్యాణ మస్తు, షాదీ తోఫా సాయం, లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి (ఫిబ్రవరి 10, శుక్రవారం) వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల యొక్క లబ్ధిదారులు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. పేదింటి...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి.. ఆ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని వినతి
ఆంధ్రప్రదేశ్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక చర్యకు పూనుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఈ...
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత, నెల్లూరు ఆస్పత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన...
దేశంలో కరోనా: పలు రాష్ట్రాల్లో కొత్తగా 96 పాజిటివ్ కేసులు, 81 రికవరీలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తి తగ్గుముఖ స్థాయికి చేరింది. గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో మరో 96 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,83,639 కు చేరుకుంది....
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2023 వేలం: 409 మందితో తుదిజాబితా విడుదల, ఫిబ్రవరి 13న ముంబయిలో వేలం
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అన్ని ఏర్పాట్లతో సిద్దమవుతుంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్ 2023, మార్చి 4 నుండి...















































