ఆయిల్ పామ్ మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ లను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ ఆయిల్ పామ్ మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్) శాంతి కుమారితో కలసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. సోమవారం...
నర్సులపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫ్లామ్ ఆహాలో ఆయన 'అన్స్టాపబుల్' అనే కార్యక్రమానికి హోస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. బాగా పాపులర్...
తెలంగాణ బడ్జెట్ 2023-24: ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, కొత్త ఈహెచ్ఎస్ విధానం
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన మాట ప్రకారం...
అదానీ కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై ప్రధాని స్పందించాలి, నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలి – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
అదానీ గ్రూప్ కంపెనీలపై వస్తున్న ఆరోపణలపై ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఈ వ్యవహారంలో ఆయన స్పందించాలని కోరారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అదానీ వ్యవహారంలో ప్రధాని నైతిక బాధ్యత తీసుకుని...
తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24: దళితబంధు పథకం కోసం రూ.17,700 కోట్లు
తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు ఈరోజు శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,90,396 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్ను రూపొందించారు. కాగా ఈ...
తెలంగాణ బడ్జెట్పై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఆసక్తికర వ్యాఖ్యలు
సోమవారం తెలంగాణ అసెంబ్లీలో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ను ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రూ.2,90,396 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్లో రాష్ట్రంలోని అన్ని...
దేశంలో గత 24 గంటల్లో 91 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, రికవరీ రేట్ ఎంతంటే?
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 91 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 6, సోమవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం కరోనా...
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్పై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్వీట్.. తీవ్ర అభ్యంతరం తెలిపిన బీజేపీ
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ మరణించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఆయన మరణానికి సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. థరూర్...
టర్కీలో భూకంపంతో ప్రాణనష్టం పట్ల ప్రధాని మోదీ సంతాపం, సహాయం అందించేందుకు సిద్ధమని వెల్లడి
టర్కీ, సిరియాలలో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 7.8 తీవ్రతతో సంభవించిన ఈ భారీ భూకంపం వలన టర్కీ, సిరియాలో కలిపి ప్రాణాలు కోల్పోయిన వారి మొత్తం...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. సీబీఐ దర్యాప్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ను సమర్ధించిన డివిజన్ బెంజ్, ఈ కేసును సీబీఐ దర్యాప్తును కొనసాగించాలంటూ ఆదేశాలు...














































