Home Search
%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B1%8D - search results
If you're not happy with the results, please do another search
పీఆర్సీపై ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపులకు ముగింపు పడింది. పీఆర్సీపై ప్రకటన ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ విషయంలో ఉద్యోగులకు జగన్ సర్కార్ ఫిట్మెంట్పై స్పష్టత ఇచ్చింది....
ఏపీలో కరోనా ఎఫెక్ట్ – అప్రమత్తమైన రాష్ట్ర సర్కార్
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 33,339 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 547 కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా...
అమరావతి ‘కేపిటల్ సిటీ’ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకి ప్రభుత్వం ప్రతిపాదన
అమరావతి రాజధాని నగరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన తెస్తోంది. గతేడాది రాజధానిలోని కొన్ని గ్రామాలను తొలగించి మంగళగిరి తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కొత్త...
ఏపీలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని నెలల క్రితం ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది. 13 వేలకు పైగా గ్రామాల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంచాయతీ ఎన్నికలు...
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు పై హైకోర్టు తీర్పు
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 35ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ఇంతకుముందు ఉన్న పాత విధానంలోనే టికెట్ రేట్లు నిర్ణయించుకునే వెసులుబాటు...
ఏపీలో వృద్ధాప్య ఫించను పెంపు – ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లోని అవ్వా, తాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వృద్ధాప్య పెన్షన్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. వృద్ధులకు నూతన సంవత్సర కానుకగా ఈ నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి పెన్షన్ రూ.2,500కు...
కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాలు
ప్రపంచ దేశాలలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలు కరోనా కట్టడిపై దృష్టి సారించాయి. తెలంగాణ రాష్ట్రంలో RTPCR టెస్టులు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ...
ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ కు మళ్ళీ భారీ వర్ష సూచన అందింది. ఇటీవల కురిసిన వర్షాలకి రాష్టంలోని పలు జిల్లాలు అస్తవ్యస్తం అయ్యాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలు ఈ భారీ వర్షాలకు అతలాకుతలమయ్యాయి. కొన్ని...
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నమోదయిన 154 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 వ తేదీ ఉదయం 10 గంటల సమయానికి అందిన వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 154 కరోనా కేసులు నమోదయినాయి. మొత్తంగా 30,979 పరీక్షలు నిర్వహించగా...
ఏపీలో నైట్ కర్ఫ్యూ ఆగస్టు 21 వరకు పొడిగింపు, ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నైట్ కర్ఫ్యూ ఆగస్టు 21వ తేదీ వరకు అమల్లో ఉంటుందని తెలిపారు....