Home Search
కేసీఆర్ - search results
If you're not happy with the results, please do another search
నేడే ‘మునుగోడు సమరభేరి’: బీజేపీ భారీ బహిరంగ సభకు హాజరుకానున్న అమిత్ షా, షెడ్యూల్ ఇదే…
రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు బీజేపీ సిద్ధమవుతోంది. ఉపఎన్నిక నేపథ్యంలో ‘మునుగోడు సమరభేరి’ పేరుతో బీజేపీ నేడు ( ఆగస్టు 21, ఆదివారం) మునుగోడులో భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మధ్యాహ్నం...
ఎల్బీ స్టేడియంలో పుస్తక ప్రదర్శనను సందర్శించిన సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి
"మంచి పుస్తకం మన చెంత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే" నన్న గాంధీ చెప్పిన సూక్తిని యువతరం ఆకలింపు చేసుకొని విస్తృత పుస్తక పఠనంచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...
మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ కే సీపీఐ మద్దతు, బీజేపీని ఓడించడమే లక్ష్యం : చాడ వెంకట్రెడ్డి
మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి సీపీఐ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మునుగోడు ఉపఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీకే మద్ధతు ఇస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి ప్రకటించారు. ఉపఎన్నికపై...
తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు ప్రదర్శిస్తున్న గాంధీ సినిమా ప్రదర్శనపై ఇతర రాష్ట్రాల ఆసక్తి
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్బంగా తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ప్రదర్శిస్తున్న గాంధీ సినిమా ప్రదర్శనపై దేశంలోని పలు రాష్ట్రాల ఉన్నతాధికారులు ఆసక్తి చూపి ఈ ప్రదర్శన విధానంపై తెలుసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ఆహార భద్రత కార్డులతోనూ ఆరోగ్యశ్రీ-ఆయుష్మాన్ భారత్ సేవలు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశ్రీ– ఆయుష్మాన్ భారత్ పథకం కింద అందించే ఉచిత వైద్య చికిత్సలు ఆహారభద్రత కార్డుపై కూడా చెల్లుబాటయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ మేరకు తెలంగాణ...
ఆగస్టు 22న వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు: కమిటీ చైర్మన్ కేశవరావు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఆగస్టు 22వ తేదీన ఎల్.బి స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని వజ్రోత్సవ కమిటీ చైర్మన్, ఎంపీ కె.కేశవరావు అధ్యక్షతన నేడు బీఆర్కేఆర్ భవన్ లో జరిగిన...
తెలంగాణ గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇస్లావత్ రామ్ చందర్ నాయక్
తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ (టీఎస్ఎస్టీసీఎఫ్డీసీఎల్) చైర్మన్ గా నల్గొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు ఇస్లావత్ రామ్ చందర్ నాయక్ ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ సోమేశ్ కుమార్
ఆగస్టు 15వ తేదీన చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఫ్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ తెలిపారు. గోల్కొండ కోటలో స్వాతంత్ర...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై నిషేధం విధించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50...
మంత్రి ఎర్రబెల్లి కీలక ఆదేశాలు.. నేటి నుంచి తిరిగి విధుల్లోకి చేరనున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి...