Home Search
ఆధార్ - search results
If you're not happy with the results, please do another search
2.5 ఎకరాలకు ఒక ఉచిత బోరు, వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఉచిత బోరు పథకం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగానికి సంబంధించి మరో పథకానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారు. రాష్ట్రంలో సన్న, చిన్న...
ఏపీ ప్రభుత్వం కీలకనిర్ణయం, వైఎస్ఆర్ రైతు భరోసా కింద రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు
ఆంధ్రప్రదేశ్ లో పలు సంక్షేమ పథకాల అమలుకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో సన్న, చిన్న కారు రైతులను ఆదుకునేందుకు ఉచిత...
ఐటీ రిటర్న్ దాఖలుకు గడువు పొడిగించిన కేంద్రం
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి కొంత ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఉపశమనం కలిగిస్తూ కేంద్ర...
ఆ రాష్ట్రంలో హెయిర్కట్ కోసం సెలూన్ కి వెళ్తే, ఆధార్ తప్పనిసరి…..
దేశంలో తాజాగా విధించిన లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా బార్బర్/సెలూన్ షాపులకు తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పలు నగరాల్లో సెలూన్ల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఈ...
మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ నియామకంపై స్పందించిన అశోక్ గజపతిరాజు
విజయనగరం జిల్లాలో దేవాదాయ శాఖ పరిధిలో నడుస్తున్న ప్రఖ్యాత మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్గా సంచయత గజపతి రాజును రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ట్రస్ట్కు చైర్మన్ గా వ్యవహరిస్తున్న...
హైదరాబాద్లో 127మందికి నోటీసులిచ్చిన ఆధార్ సంస్థ
పౌరసత్వం నిరూపించుకోవాలంటూ హైదరాబాద్లో 127మందికి భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(ఉడాయ్) నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో పౌరసత్వాన్ని ప్రశ్నించే హక్కు ఆధార్ సంస్థకు (ఉడాయ్) లేదని విమర్శలు వస్తుండడంతో ఈ అంశంపై...
త్వరలో ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం పక్రియ
ఓటర్ల జాబితాలో బోగస్ కార్డులను ఎత్తివేసే దిశగా త్వరలో ఓటర్కార్డును కూడా ఆధార్తో అనుసంధానం చేసే పక్రియ ప్రారంభించేందుకు కేంద్రప్రభుత్వం సిద్దమవుతుంది. ఓటర్ ఐడీ- ఆధార్ కార్డును అనుసంధానం చేసేందుకు ఎన్నికల సంఘం...
పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు
పాన్-ఆధార్ కార్డు అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం చేసే గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది....
నేతన్న నేస్తం దరఖాస్తు గడువు జనవరి 20 వరకు పెంపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21 నాడు అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా మగ్గం ఉన్న...
నవంబర్ 30లోగా అమ్మ ఒడి అర్హుల జాబితా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న 'అమ్మ ఒడి' పథకానికి సంబంధించి నవంబర్ 22, శుక్రవారం నాడు పాఠశాల విద్యాశాఖ నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. నవంబర్ 30 లోగా అమ్మ ఒడి...