Home Search
ఆధార్ - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు, జూన్ 1 నుంచి తరగతులు
తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రకటించారు. శుక్రవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం...
పాన్-ఆధార్ లింకింగ్ గడువు జూన్ 30 వరకు పొడిగించిన కేంద్రం
పాన్-ఆధార్ కార్డు లింకింగ్/అనుసంధానం చేసే విషయంలో కేంద్రప్రభుత్వం మరికొన్ని రోజులు అవకాశం కల్పించింది. పాన్-ఆధార్ లింకింగ్ గడువును 2023, జూన్ 30 వరకు పొడిగించినట్టు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం ఒక ప్రకటన చేసింది....
బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పొడిగింపు, మార్చి 8లోగా దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం
"మహాత్మా జ్యోతిబాపూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి" పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వారం రోజులు పొడిగించామని బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం మంగళవారం ఒక...
పీఎం కిసాన్ 13వ విడత: రూ.16,000 కోట్లకుపైగా నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ, ఒక్కో రైతు ఖాతాలో...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం కర్ణాటకలోని బెలగావిలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క 13వ విడత నిధులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అర్హులైన 8...
జింఖానా గ్రౌండ్స్ వద్ద టీ20 టికెట్ల కోసం అభిమానుల తొక్కిసలాట.. ఎవరూ మరణించలేదన్న అడిషనల్ సీపీ
గురువారం హైదరాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. టీ20 మ్యాచ్ టిక్కెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడటంతో పోలీసులు లాఠీ ఛార్జ్ జరిపారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఒక...
జింఖానాలో నేడే టికెట్ల విక్రయం, ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 25 భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 25, ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ టికెట్లను సికింద్రాబాద్లోని జింఖానా మైదానంలో...
పీఎం-కిసాన్ ఖాతా ఈ-కేవైసీని పూర్తిచేసేందుకు ఆగస్టు 31 వరకు గడువు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క నగదు పొందేందుకు లబ్ధిదారులైన రైతులకు కేంద్రప్రభుత్వం 2022-23 ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ-కేవైసీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఈ-కేవైసీ పూర్తిచేసేందుకు...
జూలై 13న వైఎస్ఆర్ వాహన మిత్ర, కొత్తవారికీ దరఖాస్తు చేసుకునే అవకాశం
రాష్ట్రంలో సొంత ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వాహనాల మరమ్మతులు, బీమా, ఇతర ఖర్చుల కోసం “వైఎస్ఆర్ వాహన మిత్ర” పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.10 వేల...
యూఐడీఐఏ కీలక నిర్ణయం.. నవజాత శిశువులకు తాత్కాలిక ఆధార్, ఇకపై మరణాలు సైతం నమోదు?
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఐఏ) ఆధార్ సేవలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంది. ఇకపై అప్పుడే పుట్టిన నవజాత శిశువులకు తాత్కాలిక ఆధార్ నంబర్ను కేటాయించనున్నది. అలాగే మరణాలను...
పీఎం-కిసాన్ పై కేంద్రం కీలక నిర్ణయం, ఈ-కేవైసీ గడువు జూలై 31 వరకు పొడిగింపు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం యొక్క నగదు పొందేందుకు లబ్ధిదారులైన రైతులకు కేంద్రప్రభుత్వం 2022-23 ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ-కేవైసీని తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ముందుగా ఈ-కేవైసీ పూర్తిచేసేందుకు...