Tag: CM Revanth Reddy
ఉచిత ప్రయాణం ఆర్టీసీకి మేలు చేస్తోందా?
తెలంగాణలోని ఆర్టీసీ ఇప్పటికే తీవ్రమైన నష్టాల్లో ఉంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత ప్రయాణం ప్రకటించింది. దీంతో మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్లు ఇక ఆర్టీసీ పని అంతే అని...
త్వరలో అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయబోతోన్న కాంగ్రెస్ సర్కార్
సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి తనదైన మార్క్ చూపిస్తూ దూసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ముందు నుంచి కూడా దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డి.. పరిపాలనా విషయంలో కూడా అంతే దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు....
ల్యాండ్ క్రూయిజర్ కార్ల వ్యవహారంపై కవిత స్పందన ఇదే…
తెలంగాణలో ల్యాండ్ క్రూయిజర్ కార్ల కొనుగోలు వ్యవహారం కాక రేపుతోంది. బీఆర్ఎస్ సర్కార్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను కుదిపేస్తున్నాయి. కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం లక్ష కోట్ల ప్రజాధనాన్ని...
ప్రజాపాలన.. అటూ.. ఇటూ.. అయితే?
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలనపై ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. ఏళ్ల తరబడి కొత్త రేషన్ కార్డులకు, కొత్త పింఛన్లకు ఇతరాత్ర పథకాలకు నోచుకోని వారంతా వెల్లువలా అభయహస్తం కోసం దరఖాస్తులు చేస్తున్నారు. గత...
మోడీ అనే మెడిసిన్కు ఎక్స్పైరీ డేట్ అయిపోయింది.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్రమోడీ, మాజీ సీఎం కేసీఆర్ అంటేనే భగ్గుమంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధికారంలోకి రాకముందు.. సమయం దొరికినప్పుడల్లా వారిపై నిప్పులు చెరిగేవారు. సందర్భాన్ని బట్టి వారిపై సంచలన వ్యాఖ్యలు చేసేవారు. ఇటీవలే...
ఈటలకు కాంగ్రెస్ బంపర్ ఆఫర్.. కరీంనగర్ నుంచి పోటీ..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు ఈటల రాజేందర్. కేసీఆర్ను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఈటల.. తన సొంత నియోజకవర్గమైన హుజురాబాద్తో పాటు గజ్వేల్ నుంచి కూడా...
సన్ బర్న్ ఈవెంట్పై రేవంత్ రెడ్డి సీరియస్
సన్ బర్న్.. వివాదాస్పదమైన ఈవెంట్. ఎక్కడ ఈ ఈవెంట్ జరిగిన వివాదాలు చుట్టుముడుతుంటాయి. గతంలో పలుమార్లు హైదరాబాద్లో ఈ ఈవెంట్ జరగగా.. ప్రతీసారి వివాదాస్పదమయింది. గచ్చిబౌలిలో ఈ ఈవెంట్ జరిగినప్పుడు తీవ్ర వివాదాస్పదంగా...
గుడ్ న్యూస్.. త్వరలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు..
తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నసమయం ఆసన్నమయింది. 9 ఏళ్లుగా లక్షలాది మంది ప్రజలు ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుల కోసం ఎప్పుడు దరఖాస్తులు స్వీకరిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే...
ఓడిపోయినా మంత్రి కావాలని..!
కొలువుదీరిన కొద్ది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చకచకా పాలనను సాగిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆది నుంచీ స్పీడుగానే దూసుకెళ్తున్నారు. ఓవైపు ప్రభుత్వ పాలన.. మరోవైపు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు...
విద్యుత్ రంగ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన భట్టి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఆరో రోజు కూడా సభ రసవత్తరంగా సాగింది. బుధవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన...
































