Home Search
ఎన్నికల శంఖారావం - search results
If you're not happy with the results, please do another search
ఇంద్రవెల్లిలో ఎన్నికల శంఖారావం పూరించనున్న రేవంత్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ కాంగ్రెస్ బరువు, బాధ్యతలను నెత్తిన పెట్టుకొని ముందుండి నడిపించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టి కాంగ్రెస్ను విజయతీరాలకు చేర్చారు. బలమైన బీఆర్ఎస్ పార్టీనే మట్టికరిపించి.. పదేళ్లుగా...
బీఆర్ఎస్కు ఈ ఎన్నికలకు కూడా కష్టమేనా..?
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల వేడి భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలయిపోయింది. అని పార్టీలు లోక్ సభ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టేశాయి....
హాట్.. హాట్గా తెలంగాణ ఎన్నికలు
అసెంబ్లీ ఎన్నికలవేళ తెలంగాణలో హాట్.. హాట్ వెదర్ కనిపిస్తోంది. తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించాక.. మూడోసారి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ 2014, 2018 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఈసారి మరింత రసవత్తరంగా సాగుతున్నాయి రాజకీయాలు....
లోక్ సభ బరిలోకి రేవంత్ రెడ్డి సోదరులు
మరికొద్దిరోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన గులాబీ పార్టీ.. లోక్ సభ ఎన్నికల్లోనైనా తమ హవా...
బీజేపీ అభ్యర్థుల జాబితా వచ్చేది అప్పుడే..
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దేశం మొత్తం ఎన్నికల వాతావరణం కనపడుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టిపెట్టేసాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అటు ప్రాంతీయ పార్టీలు మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి....
ఆ స్థానం నుంచి లోక్సభ బరిలోకి రోజా?
వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్నారు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే 58 అసెంబ్లీ స్థానాలు.. 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అటు సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం...
అక్కడే తొలి బహిరంగ సభ..
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీ ఎన్నికల ప్లాన్ రెడీ చేసేసుకుంది. వైనాట్ 175అంటూ అన్ని సీట్లను గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న సీఎం జగన్.. భీమిలి నుంచి జనవరి...
వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి సెగలు
వైసీపీలో టికెట్ దక్కలేని నేతలంతా టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. వైనాట్ 175 అంటూ లెక్కలేస్తున్న జగన్కు ఇప్పుడే సీన్ రివర్స్ అయ్యేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ వైపు వెళ్లలేని వాళ్లు స్వతంత్ర...
జనవరిలో వరుసగా చంద్రబాబు బహిరంగ సభలు
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. మరో మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. తక్కవ సమయం ఉండడంతో ప్రధాని పార్టీలన్నీ ఎన్నికలపై ఫోకస్ పెట్టేశాయి. ఇప్పటికే తెలుగు దేశం పార్టీ యువగళం...
రెండు నియోజకవర్గాల్లో లోకేష్ పోటీ..? ఇదీ క్లారిటీ..
యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి దూసుకెళ్లారు నారా లోకేష్. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. కన్నీళ్లు తుడుస్తూ ముందుకు కదిలారు. విజయవంతంగా పాదయాత్రను పూర్తి చేసి.. పరిణితి చెందిన పరిపూర్ణమైన నాయకుడిగా మారారు. యువగళం.. నవశకం...