Home Search
కంపెనీ - search results
If you're not happy with the results, please do another search
ఆ కంపెనీ ఇల్లు కొంటే వైఫ్ ఫ్రీ
సేల్స్ పెంచుకునేందుకు ఏ కంపెనీ అయినా డిస్కౌంట్ లు ఇస్తుంది.. ఉచిత బహుమతులు లేదా లక్కీ డ్రా అంటూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ కంపెనీ ఏకంగా తమ సంస్థలో...
స్టార్ట్ అప్ కంపెనీలు, కార్పొరేట్ల కంపెనీల చూపు అటువైపే
అప్పటి వరకూ ఉద్యోగాలలో లేని వర్క్ ఫ్రమ్ హోమ్ను కరోనా టైమ్ పరిచయం చేసింది. కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి ఇంట్లో నుంచే వర్క్ చేయడానికి చాలా సంస్థలు ఉద్యోగులకు అవకాశం ఇచ్చాయి....
ప్రపంచంలో 6Gని అందించే మొట్టమొదటి కంపెనీగా జియో నిలుస్తుంది: ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన కంపెనీ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా పెద్ద ప్రకటన చేశారు. 6G సామర్థ్యాల అభివృద్ధిలో జియో ప్లాట్ఫారమ్లు గ్లోబల్ లీడర్గా మారేందుకు సిద్ధంగా...
జాబ్ ఇవ్వకపోవడానికి కొత్త రీజన్.. బెంగళూరు యువతికి షాక్ ఇచ్చిన కంపెనీ
కరోనా తర్వాత అందరి ఆర్థిక పరిస్థితులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆర్థికంగా దిగజారిపోయాయి. దీనివల్ల జాబ్ మార్కెట్ మరీ అధ్వాన్నంగా తయారయింది. కొన్ని కంపెనీలు ఉన్న...
ఎలాన్ మస్క్ మరో సెన్సేషనల్ డెసిషన్.. చాట్జీపీటీకి పోటీగా ‘ఎక్స్ఏఐ’ కంపెనీ
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లా (Tesla) అధినేత, ట్విట్టర్ (Twitter) బాస్ ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ (Twitterలో ఉన్నన్ని రోజులూ.....
ఉద్యోగుల స్థానంలో ఏఐ.. స్టార్టప్ కంపెనీ సెన్సేషనల్ డెసిషన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడయితే అడుగుపెట్టిందో.. ఇన్ని సంచలనాలకు కేంద్రబిందువు అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇంజనీర్లుగానూ, టీచర్లుగానూ, సర్జన్లగానూ, ఇంటి పనుల్లోనూ, చివరకు మీడియా రంగంలో అడుగుపెట్టి యాంకర్లుగానూ, అన్నిటా తానై అడుగుపెట్టిన AI.....
మహబూబ్నగర్ పర్యటనలో మంత్రి కేటీఆర్.. దివిటిపల్లిలో అమరరాజా కంపెనీకి భూమిపూజ మరియు ఐటీ టవర్ ప్రారంభం
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శనివారం మహబూబ్నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీటిలో ప్రధానంగా జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి...
ఇండియాలో రెండో యాపిల్ రిటైల్ స్టోర్.. ఢిల్లీలో నేడు ప్రారంభించిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ భారతదేశంలో తన రెండో ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఓపెన్ చేసింది. గురువారం ఢిల్లీలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను సంస్థ...
ఇండియాలో మొదటి యాపిల్ రిటైల్ స్టోర్.. ముంబైలో ప్రారంభించిన కంపెనీ సీఈఓ టిమ్ కుక్
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘యాపిల్’ భారతదేశంలో తన మొట్ట మొదటి ఔట్లెట్ (రిటైల్ స్టోర్)ను ఓపెన్ చేసింది. మంగళవారం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని జియో వరల్డ్ డ్రైవ్...
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: నేడు పలు కంపెనీలతో జగన్ సర్కార్ ఎంవోయూలు, హాజరుకానున్న పలువురు కేంద్రమంత్రులు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సదస్సు ద్వారా ఏపీ ప్రభుత్వం తొలిరోజు అంచనాలకు మించి పెట్టుబడులను రాబట్టింది....