Home Search
చింతా మోహన్ - search results
If you're not happy with the results, please do another search
తిరుపతిని రాజధాని చెయ్యాలి: చింతా మోహన్
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం పార్టీ రాజధానిని అమరావతికి మార్చింది. కానీ రాజధాని పనులు పూర్తికాకముందే ఏపీలో టీడీపీ గద్దె దిగిపోయి.. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది....
సంచలన బాంబు పేల్చిన చింతా మోహన్
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. క్రమంగా ఏపీపై కూడా పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతా మోహన్ పేరు ప్రకటన
తిరుపతి లోక్సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా చింతా మోహన్ పేరును ప్రకటించారు....
నాగార్జునసాగర్, తిరుపతిలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచార గడువు
తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ రెండు చోట్ల ఎన్నికల ప్రచార గడువు ఈ రోజు (ఏప్రిల్...
ఏప్రిల్ 14 న తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొననున్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17న పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి పోటీచేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థి గురుమూర్తి, రాష్ట్ర...
సొంతపార్టీలోనే చిచ్చు పెడుతున్న ప్రకటన
గత ఎన్నికలలో జనసేన నుంచి గెలిచిన ఒకే అభ్యర్థిగా రాపాక వరప్రసాద్ ఎంత గుర్తింపు పొందారో.. వైసీపీ వైపు వెళ్లాక తనను తాను దిగజార్చుకునే పనిలో ఆరితేరారంటూ స్వయంగా వైసీపీ వర్గాల్లోనే టాక్...
ఎంపీలందరినీ మార్చేస్తున్న జగన్
అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఊహకందకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయ చరిత్రలో ఏ పార్టీ చేయని సాహసం చేస్తున్నారు. అటు 50కి పైగా సిట్టింగ్...
అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగనున్న 11 మంది వైసీపీ ఎంపీలు
అసెంబ్లీ ఎన్నికల వేళ ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకు అడుగులేస్తున్నారు. అందరికంటే ముందే తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి అడుగులేస్తున్నారు....
కోనసీమలో ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్, లబ్ధిదారుల ఖాతాల్లో 109 కోట్లు జమ
కోనసీమలో ఈరోజు 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం (మం) మురమళ్ల గ్రామంలో లబ్దిదారులకు ఈ పథకం కింద నిధులు...
జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలు నియామకం
జనసేన పార్టీ సంయుక్త పార్లమెంటరీ కమిటీలను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి 24, సోమవారం నాడు నియమించారు. ఈ కమిటీలు స్థానిక బీజేపీ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ, ఉభయపార్టీలు నిర్ణయించిన కార్యక్రమాల...