Home Search
తుది దశ ఎన్నికల ప్రచారం - search results
If you're not happy with the results, please do another search
కర్ణాటకలో తుదిదశకు ఎన్నికల ప్రచారం.. బెంగళూరులో మెగా రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని మోదీ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్ ఈసారి...
బ్రిటన్ ప్రధానిగా లిజ్ ట్రస్ ఘనవిజయం.. తుది దశలో రిషి సునాక్ ఓటమి
ఎట్టకేలకు నెలల తరబడి నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. బ్రిటన్ ప్రధాన మంత్రి రేసులో 'లిజ్ ట్రస్' విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ నేతగా సభ్యుల చేత...
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకోవడంతో బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులతో పాటుగా జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా బీజేపీ కీలక నేత, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ...
అభ్యర్థుల ఆశలపై ఉద్యోగులు నీళ్లు చల్లుతారా?
తెలంగాణ ఎన్నికలు ఇక కీలక దశకు చేరుకుంటున్నాయి. మరికొద్ది గంటల్లో ప్రచారం ముగియనుండటంతో పాటు.. ఈ నెల 30న తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ జరగనుండటంతో అభ్యర్ధుల్లో టెన్షన్ షురూ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా...
ఫిబ్రవరి నెలాఖరుకల్లా పదవుల భర్తీ
తెలంగాణ శాసనసభ ఎన్నికల జోష్ను కంటెన్యూ చేసేలా.. లోక్సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. దీంతోనే కేబినెట్ విస్తరణకు రేవంత్ కాంగ్రెస్ అధిష్టానం అనుమతిని కోరారు....
ఆ నాలుగు స్థానాల్లో అలీని నిలబెట్టేది అక్కడ నుంచేనా?
ఏపీ ఎన్నికలు దగ్గర పడుతుండంతో.. వైసీపీ ఇంఛార్జ్ ల మార్పుల కసరత్తు తుది దశకు చేరుకుంది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ సిట్టింగ్ ఎంపీల్లో కొంతమందిని మార్చిన సీఎం జగన్ .. ఎమ్మెల్యేలుగా...
ర్యాపిడో అదిరిపోయే ఆఫర్.. ఆరోజు ఫ్రీ రైడ్స్
తెలంగాణలో ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. నేటితో ప్రచారానికి తెర పడనుండగా.. 30న రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. అటు ఎన్నికల సంఘం ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చర్యలు తీసుకుంటోంది. ఓటుహక్కుపై...
నేడే సీఎం కేసీఆర్ బహిరంగ సభ, ప్రసంగంపై ప్రజల్లో ఆసక్తి
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ప్రధాన రాజకీయపార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడంతో హైదరాబాద్ నగరంలో రాజకీయవాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు...
ప్రతి డివిజన్లో కమలం జెండా రెపరెపలాడించాలి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకోవడంతో బీజేపీ రాష్ట్రస్థాయి నాయకులతో పాటుగా జాతీయ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ...