Home Search
దేశ ప్రతిష్ట - search results
If you're not happy with the results, please do another search
వైజాగ్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక సదస్సుల ఏర్పాట్లపై సీఎం జగన్ సమీక్ష, అధికారులకు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా మార్చి నెలలో రెండు ప్రతిష్టాత్మక సదస్సులు జరుగనున్నాయి. వీటిలో ప్రధానంగా జీ-20 వర్కింగ్ గ్రూప్ సన్నాహక సమావేశంతో పాటు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్-2023లు ఉన్నాయి. ఈ...
రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసిన మోడీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. వందల ఏళ్లనాటి కోట్లాది మంది భారతీయుల కల సాకారమైంది. అయోధ్యలో మహోత్తరమైన ఘట్టం ఆవిష్కృతమయింది. రామమందిరం ప్రారంభమయింది. అయోధ్యాపురిలో దివ్య తేజస్సుతో బలరాముడు...
రాముడి ప్రాణప్రతిష్ట.. భావోద్వేగానికి గురైన మోడీ
22 జనవరి 2024.. ఎంతో ప్రధాన్యత సంతరించుకున్న రోజు. ఈరోజు కోసం యావత్ భారత్ వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఆయోధ్య రామమందిర ప్రారంభోత్సవ మహత్కార్యాన్ని వీక్షించేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. ఈకార్యక్రమానికి ఇంకా...
ప్రాణ ప్రతిష్ట జరగకపోతే ఆ విగ్రహం పూజకు పనికిరాదా?
సనాతన ధర్మాన్ని ఎక్కువగా నమ్మే హిందువులకు జనవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఈ నెలలోనే చారిత్రాత్మకంగా నిలిచి ఉండే కార్యక్రమం జరగనుంది. అయోధ్యలోని రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెలలోనే జరగనుంది....
దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్
భారత ప్రభుత్వం స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధి, వినియోగం పెరిగేలా 'మేక్ ఇన్ ఇండియా' అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. భారతదేశంలో స్వదేశీ టెక్నాలజీ విప్లవానికి.. మేకిన్ ఇండియా కార్యక్రమం కృషి...
కేరళ టూరిజానికి ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు
అందమైన ప్రదేశంగా అయినా, టూరిస్టు ప్రాంతంగా అయినా సరే కేరళను మించింది లేదంటారు అక్కడకు వెళ్లొచ్చినవాళ్లు. ఎంత చూసినా తరగని ప్రకృతి అందాలు కేరళకు మాత్రమే సొంతం అంటారు. అందుకే కేరళలోని టూరిజం...
ఇండియా పేరును తమ దేశానికి పెట్టుకుంటామంటున్న పాకిస్తాన్
ఆలూ లేదు చూలూ లేదు అల్లుడు పేరు సోమలింగం అన్న చందంగా ఉంది పాకిస్తాన్ తీరు. ఎందుకంటే ఇండియా పేరు భారత్గా మారనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ఐక్యరాజ్యసమితి ముందు...
జూన్లో జర్మనీ వేదికగా ప్రతిష్టాత్మక ఏషియా బెర్లిన్ సమ్మిట్.. మంత్రి కేటీఆర్కు ఆహ్వానం
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు మరియు పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావుకు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. జర్మనీ వేదికగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఏషియా బెర్లిన్ సమ్మిట్లో పాల్గొనాల్సిందిగా ఆయనకు నిర్వాహకులు ఆహ్వానం...
హోంశాఖపై సీఎం వైఎస్ జగన్ కీలక సమీక్ష.. దిశ యాప్పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హోంశాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా 'దిశ' ప్రాజెక్టుపై కూడా ప్రత్యేక సమీక్ష చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాకంగా తీసుకొచ్చిన 'దిశ'...
ఏపీలో మే 9న ప్రతిష్టాత్మకంగా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభం – స్పందనపై సమీక్షలో ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మే 9వ తేదీన 'జగనన్నకు చెబుదాం' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు శుక్రవారం 'స్పందన'పై సమీక్షలో భాగంగా ఆయన కీలక ప్రకటన...