Home Search
పేదల - search results
If you're not happy with the results, please do another search
సీఎం జగన్ బస్సు యాత్రపై ఆగని కామెంట్లు
ఐదేళ్ల అరాచక పాలనలో దోచుకున్నది సరిపోక.. మరో ఐదేళ్లు దోచుకోవడానికి సిద్ధమంటూ వైసీపీ అధినేత సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ మొత్తం బస్సు యాత్ర చేస్తున్నారా అన్న కౌంటర్లు ఏపీ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. వైసీపీ...
సెంటున్నర జగన్ వర్సెస్ టిడ్కో చంద్రబాబు
ఒకటి కాదు.. రెండు కాదు.. అధికారంలోకి వచ్చి ఏకంగా నాలుగు సంవత్సరాల 11 నెలలు.. పట్టించు కోవడం మానేసి .. ఎన్నికలకు వెళ్లబోయే ఒకే ఒక్క నెల ముందు.. టిడ్కో ఇళ్ల పంపిణీకి...
విద్య.. వైద్యంపై పెమ్మసాని పవర్ఫుల్ ఎజెండా
ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిన మెరిట్ స్టూడెంట్.. 1993-94 ఎంసెట్లో టాప్ ర్యాంకర్. ప్రభుత్వ కళాశాలలోనే వైద్యవిద్యను అభ్యసించాడు. ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్లాడు. అక్కడి వారికి ఆయనే గురువుగా మారాడు. అమెరికాలో వైద్య...
కట్టండయ్యా.. ఇళ్లు.. కమీషన్లు తీసుకోకుండా..! ఎమ్మెల్యే శివకుమార్ కు పెమ్మసాని అదిరిపోయే కౌంటర్
డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది గుంటూరుగా మారిపోయారు.. తొలిఅడుగుల్లోనే రాజకీయంగా ఆయన చేస్తున్న కామెంట్లు.. ఇస్తున్న కౌంటర్లు.. అదిరిపోతున్నాయి. ఇంకోసారి పెమ్మసానిపై విమర్శలు చేయాలన్నా.. ఆరోపణలు చేయాలన్నా.. ఆలోచించాల్రోయ్.....
ఏపీ ఎన్నికలు.. వలంటీర్ల పైనే విపక్షాల చూపు
వలంటీర్లే మా సైన్యం.. అని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో వెల్లడించారు. వలంటీర్లలో 90 శాతం మంది వైసీపీ వాళ్లే ఉన్నారని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా...
ఎమ్మెల్సీ లను డిసైడ్ చేసిన రేవంత్?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆదాయం పెంచడంపై సీరియస్ గా దృష్టి సారిస్తున్నారు. ఖజానా నిండుగా ఉంటేనే పేదలకు ఇచ్చిన అభయహస్తం హామీలను నెరవేర్చగలం అని భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో...
దారి తప్పుతున్న దరఖాస్తులు?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెరపైకి తెచ్చిన అద్భుత కార్యక్రమం ప్రజాపాలన. ఏళ్ల తరబడి సంక్షేమ పథకాలకు నోచుకోని ఎంతో మంది పేదలకు ఇది వరంగా మారింది. అందుకే కార్యక్రమం ప్రారంభం...
గ్యాస్ కబుర్లు.. పట్టం కట్టేనా ఓటర్లు..
ఎన్నికలు వస్తున్నాయంటే.. గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఎన్నో హామీలు గుప్పిస్తుంటాయి. ఆ విషయంలో ఒక పార్టీకి మించి మరో పార్టీ పోటీ పడుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఇప్పుడు అదే జరుగుతోంది. అయితే.....
దేశం 3జీ నుండి 4జీకి, ఇప్పుడు 5జీ మరియు 6జీకి వేగంగా మారుతుంది: ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సిల్వర్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని జరిగిన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా పోస్టల్...
తెలంగాణలో త్వరలో వైద్యారోగ్య శాఖలో 13 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ – మంత్రి హరీష్ రావు
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఈరోజు టీ డయాగ్నోస్టిక్ హబ్ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అలాగే టీ డయాగ్నోస్టిక్ మొబైల్...