Home Search
బిపిన్ రావత్ - search results
If you're not happy with the results, please do another search
యూపీలో సైనిక్ స్కూల్కు జనరల్ బిపిన్ రావత్ పేరు
గత నెలలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్కు ఘనంగా నివాళి అర్పించటానికి పూనుకుంది ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం. బిపిన్ రావత్ పేరును...
సీడీఎస్గా జనరల్ బిపిన్ రావత్ నియామకం
భారత తొలి మహా దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్)గా ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ నియమితులయ్యారు. ఆర్మీ చీఫ్గా బిపిన్ రావత్ పదవీకాలం డిసెంబర్ 31తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో...
భారత్ నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ నియామకం
దేశ తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) నియామకంపై కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ (రిటైర్డ్) ను నూతన సీడీఎస్ గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే...
పద్మ అవార్డులు-2022: నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ
దేశంలో పలు రంగాలలోని వ్యక్తులకు విశిష్టమైన, అసాధారణ విజయాలు,సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు పద్మశ్రీ పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని...
ప్రపంచంలోనే అతి పొడవైన అటల్ టన్నెల్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 3, శనివారం నాడు ప్రారంభించారు. హిమాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి-లేహ్ జాతీయ రహదారిపై రోహతాంగ్ పాస్ వద్ద 9.02 కిలోమీటర్ల...
ముగిసిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన పార్థివ దేహంపై జాతీయ పతాకం ఉంచారు. ఆయనకు...
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకున్న నేపధ్యంలో జూన్ 21, ఆదివారం నాడు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుధ వ్యవస్థ పెంచడం, నూతన, అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేయడం వంటి అంశాలకు...
భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ, అమరులైన ముగ్గురు జవాన్లు
భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైనికుల మధ్య జూన్ 15, సోమవారం రాత్రి తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరుదేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న తరుణంలో లద్దాఖ్లోని గాల్వన్ లోయ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ...
మహత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ 72వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని రాజ్ఘాట్ వద్ద పలువురు ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాజ్ఘాట్ వద్దకు చేరుకొని, రాజ్ఘాట్పై పుష్పగుచ్చం...