Home Search
బీజేపీ పార్టీలు - search results
If you're not happy with the results, please do another search
బీజేపీతో పొత్తుకు ముందు.. ఆ తర్వాత..?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో హోరాహోరీగా ప్రచారం సాగుతోంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులూ మండుటెండలో మరీ ప్రచారం చేస్తున్నారు. ఎలాగైనా తమ పార్టీని గెలిపించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. తెలుగుదేశం కూటమి నుంచి...
బీజేపీతో జత కట్టడం టీడీపీ-జనసేన కూటమికి లాభమా? నష్టమా?
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పొత్తులు, ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే జనసేన- తెలుగు దేశం పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా...
ఏపీలో కూటమి వల్ల బీజేపీకే లబ్ధి
ఏపీలో టీడీపీ,జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న దగ్గర నుంచి ఈ కూటమి వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్న ఆరాలు ఎక్కువయిపోయాయి. ఇప్పటి వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీకి...
టీడీపీ,జనసేనతో బీజేపీ పొత్తుకు రెడీ
ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వైసీపీ సర్కారును పడగొట్టి అధికారంలోకి రావడానికి ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో ఏకమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన అధినేతలు ఒక తాటి పైకి వచ్చి.. తెలుగు దేశం పార్టీ...
బీజేపీకి చంద్రబాబు ఇస్తున్న సీట్లు ఇవే..
తెలుగుదేశం-జనసేన సీట్ల సర్దబాటుపై ఓ క్లారిటీ వచ్చేసింది. జనసేన 40కి పైగా అసెంబ్లీ స్థానాలు కోరినప్పటికీ.. చివరికి 24 స్థానాలతో సర్దిపెట్టుకుంది. అలాగే 3 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తోంది....
కొలిక్కివచ్చిన బీజేపీ సీట్ల లెక్కలు
ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహంపై కసరత్తులు చేస్తున్నాయి. అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ .. ప్రచారానికి కూడా సిద్ధం అయిపోయింది....
బీజేపీతో పొత్తు టీడీపీకి లాభమా? నష్టమా?
ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్నవేళ ఎత్తులు.. పొత్తులు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీని మట్టికరిపించేందుకు ప్రతిపక్షాలు జతకడుతున్నాయి. ఇప్పటికే తెలుగు దేశం-జనసేన పార్టీలు పొత్తుపెట్టుకొని ఎన్నికలకు వెళ్తున్నాయి. బీజేపీని కూడా తమతో చేతులు కలపాలని...
బీజేపీ అభ్యర్థుల జాబితా వచ్చేది అప్పుడే..
లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతుండడంతో దేశం మొత్తం ఎన్నికల వాతావరణం కనపడుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై దృష్టిపెట్టేసాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. అటు ప్రాంతీయ పార్టీలు మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి....
బీఆర్ఎస్ .. కాంగ్రెస్.. మధ్యలో బీజేపీ..
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వాటర్ వార్ ఎంటరయిపోయింది . కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకుందని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు...
బీజేపీకి రాముడు.. కాంగ్రెస్ కు మహాత్ముడు..
లోక్ సభ సమరానికి గడువు సమీపిస్తుండడంతో.. అధికార, విపక్ష పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. కుల, మత, వ్యక్తి ప్రాధాన్య రాజకీయాలను ప్రారంభించాయి. ఇప్పటికే పదేళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ.....